Bjp

ఓఆర్ఆర్ పేరుతో కల్వకుంట్ల కుటుంబం నయా దోపిడీ : కిషన్ రెడ్డి

హైదరాబాద్ చుట్టూ ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ని 30 ఏళ్ల పాటు ప్రైవేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని కే

Read More

కొనసాగుతున్న ప్రధాని మోడీ రోడ్ షో

కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి మరి కొన్ని గంటలే మిగిలున్న వేళ ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

Read More

ఎమ్మెల్యే బర్త్​డేకు రోడ్డుపై టెంట్.. కాంగ్రెస్​ నేతల అరెస్టు

మరికల్, వెలుగు: నారాయణపేట  ఎమ్మెల్యే బర్త్​డే కోసం మరికల్​లోని హైవేపై బీఆర్ఎస్​ నాయకులు టెంట్​ వేశారు. టెంట్​ ఎందుకు వేశారని బీజేపీ, కాంగ్రె

Read More

యూత్​పై లీడర్ల ఫోకస్..​!  ఎన్నికల స్టంట్స్​లో భాగంగా అడుగులు 

కామారెడ్డి , వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు  దగ్గర పడుతుండడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పార్టీల నేతలు ఆయా వర్గాలను ఆకర్శించేందుకు ప్రయత్నాలు షురూ

Read More

మే 12 నుంచి పాలేరులో షర్మిల పాదయాత్ర

20 రోజులపాటు పర్యటన.. 4 మండలాల్లో సభలు హైదరాబాద్, వెలుగు: ఈ నెల 12 నుంచి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో వైఎస్సార్​ టీపీ చీఫ్​ షర్మిల పాదయాత

Read More

బీజేపీతోనే అవినీతి లేని పాలన: వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయమని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. కర్నాటకలో కంటే

Read More

26 కి.మీ...3 గంటలు ప్రధాని రోడ్​షో

బెంగళూరులో మే6న జరిగిన  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన మెగా రోడ్ షోకు విశేష స్పందన లభించింది. ఏకంగా మూడు గంటలపాటు 26 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో

Read More

కన్ఫ్యూజన్లో పొంగులేటి..ఎటూ తేల్చుకోలేక సతమతం

హైదరాబాద్: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి నెల రోజులు గడుస్తున్నా ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేక పోతున్నారు. జిల్లాలో ఆత్మ

Read More

‘ఖర్గే హత్యకు బీజేపీ కుట్ర’.. ఆడియో క్లిప్‌ రిలీజ్‌ చేసిన కాంగ్రెస్‌

కర్నాటక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన ఓ ఆడియో క్

Read More

మహబూబ్ నగర్ అంటే ఒకప్పుడు మైగ్రేషన్.. ఇప్పుడు ఇరిగేషన్

ఒకప్పుడు నెర్రెలు వారిన పాలమూరు నేల ఇప్పుడు పంటలతో కళకళలాడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ అంటే ఒకప్పుడు మైగ్రేషన్ అని ఇప్పుడు ఇరిగేషన్ గ

Read More

పవన్​కు మిగిలింది ఆ ఒక్కటే .. రోజా సెటైర్లు 

జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​పై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి రోజా. ఇక ఆయనకు మిగిలింది.. కేఏ పాల్ జెండా మాత్రమే అంటూ ఎద్దేవ చేశారు. జనసేన పార్టీ అసలు

Read More

సచివాలయంలోకి నో ఎంట్రీ... రాజాసింగ్‌కు చేదు అనుభవం

తెలంగాణ కొత్త సచివాలయం వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం  ఎదురైంది. బుల్లెట్ బండిపై వచ్చిన రాజాసింగ్ ను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. &nbs

Read More

దొంగలను పట్టుకున్న ఎంపీ.. సినిమా లెవెల్‌లో ఛేజింగ్

మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరిచేసి పారిపోతున్న ముగ్గురు దొంగలను ఓ ఎంపీ  సినిమా లెవెల్‌లో ఛేజింగ్ చేసి మరి పట్టుకున్నారు. ఈ ఘటన బీహర్ లో చో

Read More