Bjp
దుక్కి దున్ని.. నాట్లు వేసిన రాహుల్గాంధీ
రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ అగ్ర నేత 'భారత్జోడో' యాత్ర తరువాత సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను కలుస్తున్నారు కాంగ్రెస్
Read Moreహైదరాబాద్ నుంచి వరంగల్ కు బయల్దేరిన మోదీ
వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీ జులై 8న ఉదయం హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి
Read Moreరోడ్డు విస్తరణ పనులకు ప్రధాని రావాలా? : పొన్నాల
హైదరాబాద్, వెలుగు: రోడ్డు విస్తరణ పనుల ప్రారంభానికి మోదీ వరంగల్ దాకా రావా లా? అని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. ‘ప్రధాని
Read Moreకాంగ్రెస్కు చత్తీస్గఢ్ ఓ ఏటీఎంలా మారింది : మోడీ
అవినీతే కాంగ్రెస్ సిద్ధాంతం .. దుష్పరిపాలనకు మోడల్గా మారింది: ప్రధాని మోదీ అవినీతికి కాంగ్ర
Read Moreకేటీఆర్ ఆస్తులు 424 % ఎట్ల పెరిగినయ్? : మధు యాష్కీ
హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్ ఆస్తులు తొమ్మిదేండ్లలోనే 424 శాతం పెరిగాయని, అదెట్ల సాధ్యమైందని పీసీసీ ప్రచా ర కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ప్రశ్నిం
Read Moreరేవంత్ను చూసి కేసీఆర్ భయడుతున్నరు: కిరణ్ కుమార్రెడ్డి
హైదరాబాద్, వెలుగు : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని చూసి కేసీఆర్, కేటీఆర్భయపడుతున్నారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజే
Read Moreబీజేపీపై దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి
చరిత్ర సృష్టించేలా మోదీ సభను సక్సెస్ చేయాలి: బండి సంజయ్ హనుమకొండ/కరీంనగర్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ ఆ
Read Moreకల్వకుంట్ల ప్రభుత్వాన్ని ఫామ్హౌస్కే పరిమితం చేస్తం : కిషన్ రెడ్డి
బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటే: కిషన్రెడ్డి కల్వకుంట్ల ప్రభుత్వాన్ని ఫామ్హౌస్కే పరిమితం చేస్తం లిక్కర్ స్కామ్&zwnj
Read Moreతెలంగాణలో బీజేపీ డ్యామేజ్ను కంట్రోల్ చేసేందుకే ప్రధాని పర్యటన: పొన్నం ప్రభాకర్
రాష్ట్రంలో బీజేపీ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకునేందుకే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. గతంలోనే సీఎం కేసీఆర్
Read Moreప్రధాని పర్యటనకు కేసీఆర్ మళ్లీ డుమ్మా..
సభను బహిష్కరిస్తున్నమని ప్రకటించిన కేటీఆర్ ఏ మోహం పెట్టుకుని వస్తారని నిలదీత కాజీపేట కోచ్ఫ్యాక్టరీపై స్పష్టమైన హామీ ఇవ్వాలి ఇచ్చిన హామీలు న
Read More30 ఏళ్ల తర్వాత వరంగల్కు ప్రధాని మోదీ :కిషన్ రెడ్డి
30 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ వరంగల్ కు రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 2023 జులై 08 శనివారం భద్ర
Read Moreచావనైనా చస్తాం కానీ.. రైల్వే లైన్ వేయనియ్యం
ఖమ్మం రూరల్ మండల రైతులు నిర్ణయం ఖమ్మం రూరల్, వెలుగు: డోర్నకల్ నుంచి మిర్యాలగూడెం వరకు కొత్త ఏర్పాటు చేయనున్న రైల్వే లైన్ఖమ్మం రూరల్ మం
Read Moreవరంగల్లో సెల్ఫీ విత్ మోదీ
గవర్నమెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హనుమకొండ సిటీ, వెలుగు : ఈ నెల 8న కాజీపేట వ్యాగన్
Read More












