Bjp
ఆప్ కి 145కు పైగా సీట్లు వస్తాయని అంచనా
న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆప్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆ పార్టీకి మెజారిటీ కంటే ఎక్కువ సీట్లే
Read Moreగుజరాత్ రెండో దశలో 61శాతం నమోదైన ఓటింగ్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. 14 జిల్లాల్లోని 93 సీట్లకు సోమవారం జరిగిన రెండో విడత పోలింగ్లో 61 శాతం మం
Read Moreదక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ కక్ష కట్టారు:బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలపై సీఎం కేసీఆర్ కక్ష కట్టారని, అందుకే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిందని బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్
Read Moreసీబీఐ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కొత్త డ్రామాలు: బండి సంజయ్
తప్పించుకునేందుకు డ్రామాలు మొదలుపెట్టిన్రు: సంజయ్ డ్రగ్స్ కేసులతోనూ కేసీఆర్ ఫ్యామిలీకి లింక్ సర్కార్ను కూల్చాల్సిన అవసరం మాకేంటి?&
Read Moreకమ్యూనిస్టులపై బీజేపీ నేత పొంగులేటి ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: సిద్ధాంతాలను వదిలేసి కమ్యూనిస్టులు దివ్యాంగులుగా మారిపోయారని బీజేపీ నేషనల్ సెక్రటరీ పొంగులేటి సుధాకర్
Read More‘ముందస్తు’ లేదని చెప్తూనే కేసీఆర్ హడావుడి.. రెడీ అంటున్న ప్రతిపక్షాలు
టీఆర్ఎస్ రాష్ట్రంలో వరుసగా సీఎం పర్యటనలు.. 7న జగిత్యాల టూర్ ఏదో ఒక స్కీమ్, పనుల పేరుతో నియోజకవర్గాల్లో తిరుగుతున్న మంత్రులు, ఎమ్మెల్యే
Read Moreగుజరాత్లో మరోసారి బీజేపీ సర్కారు..!
హిమాచల్ప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ ఢిల్లీ మున్సి‘పోల్స్’లో ఆప్ వైపే జనం మొగ్గు గ
Read Moreఎగ్జిట్ పోల్స్: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్దే విజయం
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దుమ్మురేపనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఢిల్లీ వీధులను చీపురు పార్టీ మరోసారి ఊడ్చేసిందని
Read Moreఎంపీ ధర్మపురి అర్వింద్ ట్విట్టర్ పోస్ట్ వైరల్
డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని ఇలాంటివి చూసినప్పడే తెలుస్తుంది అంటున్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. డిజిటల్ పేమెంట్స్కి సంబం
Read Moreమోడీ వల్లే భారత్కు జీ20 నాయకత్వం వచ్చిందనేలా ప్రచారం సరికాదు : నారాయణ
జీ20 సమావేశానికి నాయకత్వం వహించే అవకాశం రొటేషన్లో భాగంగానే భారత్ కు వచ్చిందని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. కానీ ప్రధానిగా మోడీ ఉండడం వల్లే ఈ అవకాశ
Read Moreప్రభుత్వం మీ చేతుల్లో ఉంటే ఏమైనా చేయొచ్చా ? : మమత
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జీ20 అఖిలపక్ష సమావేశం జరగబోతుంది. ఆ సమావేశానికి హాజరు కానున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీడియ
Read Moreబీజేపీ పదాధికారుల సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
ఢిల్లీ : ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు జాత
Read Moreబండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ చీఫ్ నడ్డా
బీజేపీ అధిష్టానం రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కమలం పార్టీ గ్రౌండ్ వర్క్ నెమ్మదిగా పెంచుతోంది. ఈనేపథ్యంలో డిసెంబరు 16న
Read More












