Bjp
భవిష్యత్తులోనూ టీఆర్ఎస్ తో కలిసి పని చేస్తాం : కూనంనేని
హనుమకొండ : రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. తమకు నెల రోజ
Read Moreజేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న మర్రి శశిధర్ రెడ్డి
మాజీ మంత్రి, సనత్నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఇవాళ బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలో పార్టీ
Read Moreబీజేపీ వ్యూహంలో భాగంగానే ఐటీ దాడులు : గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండ జిల్లా : తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధ
Read Moreబీజేపీ, టీఆర్ఎస్ మధ్య అవగాహనతోనే పాలిటిక్స్ నడుస్తున్నాయి:జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య అవగాహనతోనే పాలిటిక్స్ నడుస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గురువారం గాం
Read Moreరాష్ట్రంలో శాంతి భద్రతను విఘాతం కలిగించాలని కేంద్రం చూస్తోంది: సబిత
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి బీజేపీ ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించ
Read Moreసీబీఐని ఒక్కరోజు నాకు అప్పగిస్తే.. బీజేపీలో సగం మంది జైలుకే : కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐలను తనకు ఒక్కరోజు అప్పగిస్తే... బీజేపీలో సగం మంది జైలులో ఉంటారన్నారు.
Read Moreఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏ పార్టీ పర్మీషన్ అవసరం లేదు : ఒవైసీ
ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు ఏ పార్టీ పర్మీషన్ అవసరం లేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు . ప్రజలపై తమకు నమ్మకం ఉందని.. ప్రజాస్వామ్యాన్ని బలపర్
Read Moreఎమ్మెల్యే కేపీ వివేకానందకు బీజేపీ నేత కౌంటర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపీ వివేకానందకు గడ్డుకాలం ఏర్పడిందని మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నల హరీష్ రెడ్డి అన్నారు. మంత్ర
Read Moreఫారెస్ట్ అధికారి హత్యకు సీఎం కేసీఆరే బాధ్యత: బండి సంజయ్
పోడు భూముల వ్యవహారంలో ఫారెస్ట్ అధికారులకు, ప్రజల మధ్య కేసీఆర్ చిచ్చు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఫారెస్ట్ అ
Read Moreదేశాన్ని ఆటవిక రాజ్యాంగంగా మార్చుతున్నరు : కూనంనేని సాంబశివరావు
ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ ధ్వంసమవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇప్పటివరకు ఈడీ
Read Moreకుత్బుల్లాపూర్ లో మోసపూరిత హామీలు చెప్పి గెలిచినవ్ : కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ పై బీజేపీ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ, ఈడీ దాడులు జరిగితే కేంద్ర మంత్రి కిషన్ రె
Read Moreరాహుల్ గాంధీ సద్దాం హుస్సేన్లా కనిపిస్తున్నారు:హిమంత బిశ్వ శర్మ
రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ రోజు రోజుకు ఇరాన్ మాజీ నియంత సద్దాం హ
Read Moreవిభజన హామీలను బీజేపీ ఎందుకు నెరవేర్చలేదు: మల్లు రవి
బీజేపీ తెలంగాణ ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడుతుందో మర్రి శశిధర్ రెడ్డి చెప్పాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ వచ
Read More












