BRS
డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే
Read Moreమాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు అయింది. 47 ఎకరాల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డిపై గిరిజనులు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వోతో పాటు మల్లారెడ్డిపై పోల
Read Moreఐటీ ట్యాక్స్ కట్టేవారికి రైతుబంధు ఎందుకు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
రైతుబంధుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వాఖ్యలు చేశారు. ఐటీ ట్యాక్స్ కట్టే వారికి.. వందలవేల ఎకరాలున్నవారికి రైతుబంధు ఇవ్వడం అసమంజసమని తెలిపారు. ఇకపై కే
Read Moreహాకింపేటలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటన
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా హాకింపేటలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన
Read Moreబతుకమ్మ చీరల బకాయిలు 200 కోట్లు
సిరిసిల్ల నేతన్నలకు చెల్లించని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నూలు సబ్సిడీ మరో 20 కోట్లు కూడా పెండింగ్ కొత్త ప్రభుత్వం చెల్లిస్తుందా? లేదా? అని కా
Read Moreకాంగ్రెస్ సర్కారును కూల్చే కుట్ర: డీజీపీకి కాంగ్రెస్ ఫిర్యాదు
కడియం, పల్లా, రాజాసింగ్లపై డీజీపీకి కాంగ్రెస్ ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్,
Read Moreఎమ్మెల్యేగా గెలిచి ఉంటే.. ప్రజలకు అందుబాటులో లేకపోయేవాడిని: జీవన్ రెడ్డి
ఎన్నికల్లో గెలుపు ఓటములు తనకు సహజమేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తనకు ఏ బాధ్యతలు అప్పగించినా.. ఆ హోదాలో తన బాధ్యతలు నిర
Read Moreఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ను నిర్మిస్తం
ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మార్చిలో శంకుస్థాపన చేసి.. ఏడాదిలోనే &
Read Moreఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలి: జేఏసీ నాయకులు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత పథకాన్ని స్వాగతిస్తున్నట్లు రాష్ట్ర ఆటో డ్రైవర్ సంఘాల జేఏసీ నాయకులు తెలిపా
Read Moreజగన్ చావాలని టీడీపీ వాళ్లు కోరుకుంటున్నారా.. ? : నటుడు సంచలన వ్యాఖ్యలు
జగన్ చావాలని టీడీపీ వాళ్లు కోరుకుంటున్నారని.. ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఎవరి సపోర్ట్ అవసరం లేదని.. ప్రజలు
Read Moreఎంతకు తెగించార్రా : మహాలక్ష్మి స్కీం.. ఫేక్ ఐడీ కార్డులు.. ఒక్కోటి 100 రూపాయలు
నకిలీకి కాదేదీ అనర్హం.. ఐడియాకు కాదేదీ వ్యాపారం అన్నట్లు.. కేటుగాళ్లు రెడీ అయిపోయారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి
Read Moreనాకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది: రామ్మోహన్ రెడ్డి
కొత్త ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. మొదటి నుంచి కాంగ్రెస్ గెల
Read Moreజానారెడ్డిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలిసారు. సీఎం అయ్యాక రేవంత్ తొలిసారి జానారెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వక
Read More












