
BRS
నల్గొండపై కేసీఆర్ ఫోకస్
లోకల్ ఎమ్మెల్యేను కాదని నేరుగా సీఎంవో నుంచి మానిటరింగ్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం దక్షిణ తెలంగాణలో పార్టీ ఊపుతె
Read Moreదొంగలకే మళ్లీ తాళాలు ఇచ్చిండు
కేసీఆర్పై షర్మిల ఫైర్ హైదరాబాద్, వెలుగు: దళిత బంధులో తమ ఎమ్మెల్యేలే కమీషన్లు తీసుకున్నరని చెప్పిన సీఎం కేసీఆర్, వారి చేతికే మళ్ల
Read Moreభ్రష్టాచార్, పరివార్వాద్లపై యుద్ధం ఇంకెప్పుడు?
అది 1980. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది. ప్రత్యామ్నాయం లేదు. కానీ బీజేపీ ఎదిగేందుకు మంచి అవకాశాలే ఉండినాయి. అంతలోనే 19
Read Moreఇయ్యాల రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లి భేటీ
జులై 2న ఖమ్మం బహిరంగ సభలో కాంగ్రెస్లోకి న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ అగ్ర నేతలతో భేటీ అయ్యేందుకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రె
Read Moreబలిదానాల తెలంగాణను..బర్బాద్ చేసిండు
కేసీఆర్ పాలనలో మొత్తం అవినీతే: జేపీ నడ్డా బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస్ సమితి టీఆర్ఎస్ పేరు మార్చినంత మ
Read Moreమా దగ్గర ఉన్న బాల్ ని బీఆర్ఎస్ కోర్టులో వేశాం.. వాళ్లే మాతో పొత్తులపై సమాధానం చెప్పాలి : కూనంనేని
పొత్తులపై తమ దగ్గర ఉన్న బాల్ ని BRS కోర్టులో వేశామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. BRS పార్టీనే పొత్తులపై సమాధానం చెప్పాలని డిమాం
Read Moreకాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ప్రతినెల పాకెట్ మనీ ఇస్తుండు : బండి సంజయ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని ఆరోప
Read Moreత్యాగం అమరవీరులది.. భోగం కేసీఆర్ కుటుంబానిది: ప్రొ. కోదండరామ్
బీఆర్ఎస్ పాలనలో ప్రజా ప్రతినిధులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్నారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. దేశంలో కేసీఆర్ లాంటి
Read Moreతెలంగాణలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోంది.. : రాణి రుద్రమ దేవి
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మండి పడ్డారు. తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోం
Read Moreహైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా.. బీజేపీ నేతల ఘన స్వాగతం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ
Read Moreకాంగ్రెస్లో చేరేందుకు క్యూ కడుతున్నరు: మధు యాష్కీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, అందుకే వేరే పార్టీల నేతలు తమ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారని పీసీసీ ప్రచార కమిటీ
Read Moreజూన్ 25న ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. ఆదివారం సాయంత్రం పార్టీ ముఖ్య నేతలంతా ఢిల్లీకి వెళ్లనున్నారు. పీసీస
Read Moreబీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే: షబ్బీర్ అలీ
కామారెడ్డి, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని, మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనతో ఆ విషయం స్పష్టమైందని కాంగ్రెస్నేత, మాజీ మంత్రి &
Read More