BRS

వాయిదాపడిన పరీక్షలు మే, జూన్​లో నిర్వహించే ఏర్పాట్లు

లీకేజీ ఇష్యూ తేలకపోవడంతో టీఎస్​పీఎస్సీ యోచన హైదరాబాద్, వెలుగు: టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఏప్రిల్​లో జరగాల్సిన ఎగ్జామ్స్ వాయిదా పడే అ

Read More

TSPSC : పేపర్ లీకేజీలో ముగిసిన నిందితుల కస్టడీ

TSPSC పేపర్ లీకేజీలో నిందితుల కస్టడీ ముగిసింది. 9 మంది నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న 30 మందికి పైగా ఉద్యోగులకు

Read More

ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు : మురళీధర్ రావు

హైదరాబాద్ : రాష్ట్రంలో చెరువులు, కుంటలు, భూములు, మైనింగ్ లో జరుగుతున్న కుంభకోణాలకు బీఆర్ఎస్ నాయకత్వమే కారణమని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ చార్జ్ మురళీధర్ ర

Read More

Delhi liquor scam: ముగిసిన కవిత మూడో రోజు విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మూడో రోజు ఈడీ విచారణ ముగిసింది. మార్చి 21వ తేదీ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఆఫీసులోకి వెళ్లిన కవిత.. రాత్రి 9 గంటల 30 నిమిషాల సమ

Read More

Liquor Scam : ఈడీ ఆఫీసుకు కవిత లీగల్ టీం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న కవిత లీగల్ టీంకు.. ఈడీ ఆఫీసు నుంచి పిలుపు వెళ్లింది. అధికారుల నుంచి ఫోన్ రావటంతో.. హుటాహుటిన ఆఫీసుకు చేరుక

Read More

ఈడీ ఆఫీస్ దగ్గర మహిళా పోలీసులు, కేంద్ర బలగాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ జరుగుతున్న ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ దగ్గర మహిళా పోలీసులు, కేంద్ర బలగాలు మోహరించటం హై టెన్షన్ పెడుతుంది. మార్చి 21వ తేదీ మంగ

Read More

వెన్నంటి ఉన్నోళ్లను వెన్ను పోటు పొడిచావు: వైఎస్ షర్మిల

'ఎవడు చస్తే నాకేంటని వెంట నడిచినోళ్ళను.. వెన్నంటి ఉన్నోళ్లను వెన్ను పోటు పొడిచావ్' అంటూ సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వ

Read More

TSPSC: ప్రభుత్వం చెప్పినట్లు సిట్ వింటుంది: ఆర్ఎస్ ప్రవీణ్ కూమార్

టీఎస్పీఎస్సీ(TSPSC ) పేపర్ లీకేజీ పెద్ద స్కాం.. దీన్ని చిన్న విషయంగా మార్చుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కూమార్(RS Praveen Kumar

Read More

ఎలాంటి అధారాలతో కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు: శ్రీనివాస్ గౌడ్

ఎమ్మెల్సీ కవిత  సెల్ ఫోన్లు ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.  కవిత ఫోన్లు ధ్వంసం చేశారన

Read More

Liquor Scam :ఈడీ విచారణకు హాజరైన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. మార్చి 21వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటల 30 సమయంలో ఈడీ ఆఫీసుకి చేరుకున్నారు.

Read More

కేసీఆర్​ కుటుంబానికి ఉసురు తగుల్తది : ఎమ్మెల్యే రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు:  రైలు యాక్సిడెంట్​ అయితే అప్పటి రైల్వే శాఖ మంత్రి లాల్​బహుదూర్​శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారని, 30 లక్షల మంది నిరుద్యోగులు ర

Read More

క్యూ న్యూస్​పై దాడి చేసినోళ్ల ఆచూకీ దొరకలె : మేడిపల్లి సీఐ గోవర్ధనగిరి

మేడిపల్లి, వెలుగు: క్యూ న్యూస్​ మీడియా ఆఫీసుపై దాడికి పాల్పడ్డ నిందితుల ఆచూకీ ఇంకా దొరకలేదని.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి సీఐ గోవర్ధనగిరి

Read More