
BRS
కొనసాగుతున్న టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. టీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ, రాష్ట్ర కార్యవర్గంతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ మీటింగ్
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
బెయిల్ వచ్చినా చోరీలు ఆపలే మహబూబాబాద్ అర్బన్, వెలుగు: ఇటీవల బెయిల్ పై బయటకువచ్చి మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అ
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
ఖానాపూర్,వెలుగు: ఖానాపూర్ మండలం మస్కాన్పూర్, సుర్జాపూర్ గ్రామాల శివారులోని నల్ల పోచమ్మ ఆలయంలో సోమవారం మాజీ ఎంపీ, బీజేపీ లీడర్రాథోడ్ రమేశ్, పెం
Read Moreనిర్మల్ జిల్లాలో మారుతున్న సమీకరణలు
ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడి రాజీనామా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్న మరికొంతమంది నిర్మల్,వెలుగు: నిర్మల్ జిల్లాలో రాజకీయ సమీకరణల
Read Moreరైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర సర్కార్ సహకరిస్తలేదు
సికింద్రాబాద్, వెలుగు: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర సర్
Read Moreఇయ్యాల టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, ఎల్పీ మీటింగ్ కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం తెలంగాణ భవన్లో జరగనుంది. మునుగోడు బై పోల్ రిజల్ట్, రా
Read Moreకేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ లేఖ
హైదరాబాద్, వెలుగు: మెట్రో పనుల విస్తరణకు నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ సోమవారం లేఖ రాశారు. బీహెచ్ఈఎల్ – లక్డీకాపుల్,
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. బీజేపీ అప్పీల్పై నేడు విచారణ
హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు పేరుతో రాష్ట్ర పోలీసులు బీజేపీని ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆ పార్టీ స్టేట్
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
నస్పూర్,వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ ఫొటోకు ఆదివారం నస్పూర్ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. స్థానిక సీసీసీ కార్నర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కా
Read Moreటీఆర్ఎస్ మానుకోటలో మరోసారి బయటపడ్డ వర్గపోరు
మహబూబాబాద్, వెలుగు: మానుకోట టీఆర్ఎస్ లో వర్గపోరు బహిర్గతమైంది. ఈ నెల చివరలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కోసం సీఎం కేసీఆర్ రానుండడంతో ఆ
Read Moreఅబద్ధాలు ప్రచారం చేశారు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
తప్పుదోవ పట్టించడంలో టీఆర్ఎస్ మాస్టర్స్ చేసింది టీఆర్ఎస్ సర్కార్ తీరుతో రాష్ట్ర ఆదాయానికి గండి పడుతున్నది న్య
Read Moreసింగరేణిపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం: సంజయ్
హైదరాబాద్, వెలుగు: సింగరేణిని ప్రైవేటైజేషన్ చేసేది లేదని ప్రధాని మోడీ స్పష్టత ఇచ్చినా టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ స్టేట్చీఫ్
Read Moreకేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేపట్టాలె : రవీందర్ నాయక్
కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేపట్టాలని బీజేపీ నాయకులు రవీందర్ నాయక్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్
Read More