BRS

కేసీఆర్​ అవినీతిపై  చర్యలు తప్పవ్

ఆయన అక్రమ సంపాదనంతా ప్రజలకు చెందాల్సిందే: లక్ష్మణ్ మునుగోడు ఎన్నిక తర్వాత టీఆర్ఎస్​కు వీఆర్ఎస్ ఖాయం హైదరాబాద్, వెలుగు: దర్యాప్తు సంస్థలకు సీఎం క

Read More

మీటర్లు పెట్టెటోళ్లకు ఓట్లు గుద్దితే నన్ను పక్కకు జరిపేస్తరు : సీఎం కేసీఆర్

2018లో ప్రభాకర్‌‌ రెడ్డిని ఓడించినందుకే రోడ్లు రాలే ఇప్పుడు గెలిపిస్తే మునుగోడును గుండెల్లో పెట్టుకుంట..  బీఆర్​ఎస్​కు ఇక్కడి ను

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వైఎస్సార్ ఎంతో అభివృద్ధి చేశారు : షర్మిల

నిర్మల్ జిల్లా బైంసాలో వైఎస్ షర్మిల పాదయాత్ర  నిర్మల్ జిల్లా : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని వైఎస్సార

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ధన్వాడ, వెలుగు : గ్రామీణ ప్రాంత క్రీడాకారులను అన్నివిధాలుగా ప్రోత్సహిస్తున్నామని ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి చెప్పారు.  ఆదివారం మండల కేంద్రంలోని జూ

Read More

బీఆర్ఎస్ బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ నేతల ప్రయత్నాలు

ప్రగతి భవన్, తెలంగాణ భవన్ నుంచి పిలుపు బీఆర్ఎస్ విస్తరణ బాధ్యత తీసుకోవాలని సూచన సూరత్, బిలాస్ పూర్, షోలాపూర్, భివండీపై ఫోకస్​ హైదరాబాద్, వ

Read More

ఢిల్లీకి వెళ్లి ఎవ్వరినీ కలవని సీఎం కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ నాలుగు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. బీఆర్‌‌‌‌ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులు పరిశీలించడం మినహా ఆయన

Read More

రాష్ట్రంలో లక్షల కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారు: షర్మిల

పిట్లం, వెలుగు: రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే సీఎం కేసీఆర్ మాత్రం బిడ్డను కాపాడుకోవడానికి ఢిల్లీలో మకాం వేశారని వైఎస్సార్‌‌‌‌టీపీ

Read More

చండూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

మునుగోడు: రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, కార్యక్రమాలే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తాయని మంత్రి ఎర్రబెల్లి దయ

Read More

మునుగోడుపై జోరుగా బెట్టింగ్​లు

రూ.5 లక్షల నుంచి కోటి దాకా పందాలు జూబ్లీహిల్స్ కేంద్రంగా ఆన్ లైన్, ఆఫ్ లైన్​లో దందా  నల్గొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్​లోనూ బెట్ట

Read More

కాంగ్రెస్, టీఆర్ఎస్ కుమ్మక్కు : కిషన్ రెడ్డి

బీజేపీ సపోర్టర్లకు స్కీంలు ఆపుతామని బెదిరింపులు: కిషన్ రెడ్డి న్యూఢిల్లీ, వెలుగు : మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌‌ రెడ

Read More

కేసీఆర్​ 5 లక్షల కోట్లు దోచుకుండు

ప్రతి పనిలో కమీషన్లు తీసుకుంటుండు : వివేక్ వెంకటస్వామి రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు అమ్ముకున్నడు  ఢిల్లీలో కవితకు 800 లిక్కర్ షాపులు అరెస్టయ

Read More

నిజామాబాద్ టెర్రరిస్టులకు అడ్డాగా మారిందన్న అర్వింద్

నిజామాబాద్ జిల్లా టెర్రరిస్టులకు అడ్డాగా మారిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈ విషయాన్ని పార్లమెంటులోనూ ప్రస్తావించినట్లు చెప్పారు. ఏడాదిన్నర క్ర

Read More

మునుగోడులో గడప గడపకి బీజేపీ ప్రచారం

నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు.. హోరా హోరీగా ప

Read More