CAA
ప్రజాసమస్యలు మాట్లాడితే దేశ ద్రోహి అంటారా?
దేశంలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయన్నారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ. ప్రజా సమస్యలు మాట్లాడితే దేశ ద్రోహి అంటున్నారన్నారు. దేశంలో కొన్ని వ
Read Moreసీఏఏపై అసెంబ్లీలో చర్చ జరగాల్సిందే..
సీఏఏపై అన్ని పార్టీలు తమ వైఖరీ చెప్పాల్సిందేనన్నారు సీఎం కేసీఆర్. సీఏఏపై అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకున్న సీఎం కేసీఆర్ సీఏఏను
Read Moreదేశంలో చిచ్చురేపేందుకు అసదుద్దీన్ ప్రయత్నం
అసదుద్దీన్ పై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఫైర్ హైదరాబాద్, వెలుగు: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నయా జిన్నా అని, దేశం ముక్కలు కవాలన్నదే
Read Moreరూల్స్ తప్పినవ్, మీ దేశానికే పో!
కోల్ కతా: వెస్ట్ బెంగాల్ లోని జాదవ్ పూర్ యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్న పోలండ్ కు చెందిన స్టూడెంట్ కమిల్ ని దేశం విడిచి వెళ్లాల్సిందిగా కోల్ కతాలోని ఫార
Read Moreఇయ్యాల్టి నుంచే : హాట్ హాట్ గా పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ, వెలుగు: సీఏఏ ఆందోళనలు, ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో పార్లమెంట్బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న బడ్
Read Moreరెఫ్యూజీలందరికీ సిటిజన్షిప్ అందేదాకా సీఏఏ ఉంటది
ఐదేళ్లు చాన్స్ ఇవ్వండి.. ‘బంగారు బంగ్లా’లా మారుస్తం ఈ విషయంలో కేంద్రాన్ని బెంగాల్ సీఎం మమత అడ్డుకోలేరు కోల్కతా: రెఫ్యూజీలందరికీ సిటిజన్షిప్ అందే వరక
Read Moreసీఏఏపై చర్చకు సిద్ధమా?..తెలంగాణ కేసీఆర్ సొంత జాగీరు కాదు
హైదరాబాద్, వెలుగు: సీఏఏలో వివక్ష ఉందంటున్న కేసీఆర్, కేటీఆర్.. దీనిపై చర్చకు సిద్ధమా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సవాల్ విసిరారు. ఆ చట్టా
Read Moreఢిల్లీ అల్లర్లు: 70 మంది ముస్లింలను రక్షించిన తండ్రీకొడుకులు
ఢిల్లీలో జరిగిన అల్లర్ల వల్ల చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు దాదాపు 50 మంది చనిపోయారు. ఢిల్లీ అల్లర్లలో ఒక వర్గం వాళ్లు మ
Read Moreజవానుకు పెండ్లి కానుకగా కొత్త ఇల్లు
అల్లర్లలో కాలిపోయిన ఇంటికి బదులు కొత్త ఇల్లు ప్రకంటించిన డీఐజీ పుష్పేంద్ర రాథోడ్ వెస్ట్ బెంగాల్లో డ్యూటీ చేస్తున్న జవాన్ మొహమ్మద్ అనీస్ అతడి ఇంటికి
Read Moreఢిల్లీ అల్లర్ల వెనుక ఎన్నో కన్నీటి కథలు
తండ్రిని కోల్పోయిన కొడుకు ఒకరు.. బిడ్డని పోగొట్టుకున్న తండ్రి మరొకరు.. పెళ్లయిన 10 రోజులకే భర్తను పోగొట్టుకున్న అమ్మాయి ఇంకొకరు న్యూఢిల్లీ: ‘‘సీఏఏ వల్
Read Moreకాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ప్రధానిలా మాట్లాడుతుంది
కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ప్రధానిలా మాట్లాడుతుందని అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. సీఏఏపై ముస్లింలలో అనవసర భయాలు కాంగ్రెస్ పా
Read Moreముస్లిం పెళ్లి కార్డుపై గణేశుడు: మతసామరస్యాన్ని చాటడానికేనన్న అమ్మాయి తండ్రి
కష్టంలోనే బంధం బలం బయటపడుతుందంటారు. దీన్ని నిజమని చాటుతూ.. కల్లోల సమయంలోనే హిందూ-ముస్లిం సామరస్యం వెల్లివిరుస్తోంది. ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల వర
Read Moreఢిల్లీ పోలీస్ కమిషనర్ మారిండు
ఢిల్లీలో ప్రస్తుతం అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్గా ఎస్.ఎన్. శ్రీవాస్తవను నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జ
Read More