Chittoor District
ఎగ్ దోశకు డబ్బులివ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
చిత్తూరు: కోడిగుడ్డ దోశ తింటానని.. డబ్బులివ్వమని అడిగితే ఇంట్లో వారు ఇవ్వలేదని అలిగి.. తీవ్ర మనస్తాపానికి గురైన బీటెక్ విద్యార్థి తన ఇంట్లోంచి బయటకు వ
Read Moreశ్రీవారి సర్వదర్శనానికి అందరికీ అనుమతి
తిరుమల: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై శ్రీవారి సర్వదర్శనానికి అందరికీ అనుమతించాలని దేవస్థానం నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు 2 వేల
Read Moreతెలుగు రాష్ట్రాల్లో టీటీడీ కళ్యాణ మండపాలు లీజుకు
177 కళ్యాణ మండపాలు 5 ఏళ్లు లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 177 కళ్యాణ మండపాల నిర్వహణ
Read Moreసమర్థపాలన అందిస్తున్న మోడీకే ప్రజల ఆశీస్సులు
జన ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుపతి: దేశంలో సమర్థ పాలన అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకే ప్రజల ఆశీస్సులు కొనసా
Read Moreతిరుపతిలో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర
మూడు కిలోమీటర్ల మేర బిజెపి శ్రేణుల పాదయాత్ర తిరుపతి: కేంద్ర పర్యాటక సాంస్కృతిక మరియు రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి తిరుపతి
Read Moreపోరాడి ఓడిన మహిళా హాకీ ప్లేయర్కు రూ.25 లక్షలు
అమరావతి: భారత మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి, గోల్ కీపర్ రజని బుధవారం తాడేపల్లిలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన తల్లిదండ్రులతలో కలసి ఆమె సీఎ
Read Moreపురుగుల మందు తాగుతూ సెల్ఫీ తీసి పంపిన లవర్స్
అంతపురం జిల్లా కదిరి రూరల్ మండలం కుమ్మరివారిపల్లె వద్ద లవర్స్ ఆత్మహత్యాయత్నం హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు గతంలో ఇదే జంటకు మైనారిటీ
Read Moreకల్తీ పాల తయారీ కేంద్రంపై దాడులు
చిత్తూరు : చిన్నగోరంట్లపల్లెలోని కల్తీపాల తయారీ కేంద్రం పై ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. కల్తీపాలు తయారుచేసే సంజీవరెడ
Read Moreప్రేమించాడని ముక్కలుగా నరికి పొలంలో పాతిపెట్టాడు
చిత్తూరు జిల్లా: దృశ్యం సినిమాలాగే ఓ యువకుడిని చంపి పాతిపెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కూతురి
Read Moreతిరుపతిలో ఆక్సిజన్ సరఫరాకు బ్రేక్.. 10మంది రోగులు మృతి
రూయా ఆస్పత్రి కరోనా వార్డు వద్ద ఉద్రిక్తత తిరుపతి: రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో పది మంది కరోనా రోగులు మృతి చెందినట
Read Moreఅమర రాజా కంపెనీ మూసివేతకు ఆదేశం
ప్రజల ఆరోగ్యానికి ముప్పని నిర్ధారించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అమరావతి: చిత్తూరు జిల్లాలో ఉన్న అమర రాజా బ్యాటరీ కంపెనీల కు పొల్యూషన్ క
Read Moreఅక్కడ బైకు పార్క్ చేస్తే చాలు.. ఎత్తుకెళ్తున్నారు
వారం రోజుల్లో 7 బైకులు చోరీ తిరుపతి: వాహనాల దొంగలు రెచ్చిపోతున్నారు. పార్కు చేస్తే చాలు గంటలోనే చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వారం రోజ
Read Moreవిషాదం: ప్రమాదవశాత్తు బావిలో పడి నలుగురు మృతి
చిత్తూరు జిల్లాలో గురువారం విషాదం జరిగింది. కుప్పం మండలం కృష్ణదాసనపల్లి పంచాయతీ చింపనగల్లు గ్రామంలో బావిలో పడి నలుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు ఒ
Read More