CM KCR
అసదుద్దీన్ ఓవైసీ కూతురు వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూతురు వివాహం హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. సీఎం కేసీఆర్, మంత్రి మహముద్ అలీ సహ
Read Moreజూ. ఎన్టీఆర్ను ఏపీ సీఎం చెయ్ బాబు : ఎర్రబెల్లి
చంద్రబాబు నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫెయిల్ అయ్యారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్ను సీఎం చేయాలని ఏపీ ప్రజలు కోర
Read More4 లక్షల కోట్ల అప్పులు చేసి ఎవర్ని ఉద్దరించిన్రు : వైఎస్ షర్మిల
సీఎం కేసీఆర్కు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధిలో పోటీ పడాల్సిన ‘సారు ఆయన కారు’.. అప్పులు, అత్యాచారాలు, రైత
Read Moreబీఆర్ఎస్ గెలిస్తే మోటర్లకు మీటర్లు పెడ్తరు : బండి సంజయ్
తెలంగాణ రాకముందు సెస్ లాభాల్లో ఉండేదని.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక నష్టాల్లో నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. గతంలో ఎన్
Read Moreఫిలింనగర్ అగ్నిప్రమాద బాధితులకు రూ.5 లక్షల ఆర్థికసాయం
ఫిలింనగర్ అగ్నిప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్లు ప్రకటించింది. బ
Read Moreఈ దేశం వదలి వెళ్ళిపో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్: బండి సంజయ్
వైద్యశాఖను చూసుకునే అధికారికి కనీస తెలివి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ స్టేట్ హెల్త్ డైరెక్టర్&
Read Moreసమైక్య ముసుగులో చంద్రబాబు వస్తుండు: శ్రీనివాస్ గౌడ్
జై తెలంగాణ అనడానికి కూడా నోరు రాని వ్యక్తి చంద్రబాబు అని, ఇప్పుడు ఎందుకు వచ్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సమైక్య ముసుగులో ఇక్కడ డిస్ట్రబ్ చేయడ
Read Moreబీజేపీ నేతలు మతం పేరుతో ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు : కూనంనేని సాంబశివరావు
కేసీఆర్ సర్కార్ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Read Moreపాత భవనాల కూల్చివేతలపై బీజేపీ అనవసర ఆందోళనలు చేస్తోంది : ఎమ్మెల్సీ కవిత
దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తెస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ లో షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన కల్వక
Read Moreగర్భిణుల కోసమే న్యూట్రిషన్ కిట్లు
రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ప్రారంభమైన కిట్ల పంపిణీ జయశంకర్ భూపాలపల్లి,
Read Moreరాబోయే రోజుల్లో కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు:విజయశాంతి
షాద్నగర్ , వెలుగు: రాబోయే రోజుల్లో కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పి, గద్దె దించుతారని బీజేపీ జాతీయ నాయకురాలు విజయశాంతి అన్నారు. రంగారెడ్డి జిల్లా
Read Moreకేసీఆర్.. బస్తీల్లో మస్తు సమస్యలు : కిషన్ రెడ్డి
ముషీరాబాద్/మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్ అభివృద్ధి అంటే హైటెక్ సిటీలో మాత్రమే అన్నట్టు కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Read Moreపాడె మోసి.. బస్వాపురం నిర్వాసితుల నిరసన
యాదాద్రి, వెలుగు : మూడేండ్లుగా ఎదురు చూస్తున్నా పరిహారం రాకపోవడంతో బస్వాపురం నిర్వాసితులు లీడర్ల ఫోటోలు అతికించిన పాడెను మోసి నిరసన వ్యక్తం చేశారు. యా
Read More












