Congress Leader
శివకుమార్ విచారణకు సహకరించట్లేదు: ఈడీ
ఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ ను 14 రోజుల కస్టడీలోకి తీసుకుంటామని ఈడీ( ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ) సీబీఐ స్పెషల్ కోర్టును కోరింద
Read Moreఅధికారిక లాంఛనాలతో ముఖేష్ గౌడ్ అంత్యక్రియలు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రి
Read Moreబీజేపీ కి మా నాయకులే దిక్కా..? : మల్లు రవి
బీజేపీ కి ఇతర పార్టీల నాయకుల మీద ఉన్న శ్రద్ధ .. ప్రజా సమస్యలపై లేదని కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి అన్నారు. ఈ రోజు గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్
Read Moreలక్ష్మీపురంలో మల్లు రమేష్ అంత్యక్రియలు
అనారోగ్యం కారణంగా శనివారం మృతి చెందిన కాంగ్రెస్ నేత మల్లు రమేష్ మృతదేహాన్ని బొంబాయి నుంచి హైదరాబాద్ కు తరలించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు జి
Read More‘ప్రాణహిత’తో సరిపోయేది..కాళేశ్వరం ఎందుకు?
తెలంగాణ పచ్చగా ఉండాలంటే కచ్చితంగా గోదావరి నీటిని వాడుకోవాల్సిందే. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ‘జలయజ్ఞం’లో ఈ ప్రాంతంలోని 31 భారీ, మధ్య తరహా సాగునీటి పా
Read Moreఫిరాయింపులను సహించొద్దు.. వేటు వేయాల్సిందే: పీసీసీ
రాజగోపాల్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాల్సిందే ప్రత్యర్థి పార్టీల మైండ్ గేమ్పై అప్రమత్తంగా ఉందాం పీసీసీ సమావేశంలో నేతల నిర్ణయం పొన్నం కన్వీనర్గా
Read Moreఅందుకే 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు
అధిష్టానం ఆదేశిస్తే పీసీసీ పదవి తీసుకుంటానని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. అధిష్టానం ఇస్తే… పీసీసీ ఎందుకు తీసుకోను.. తీసుకుంటా. సత్త
Read Moreకాంగ్రెస్ పార్టీలో ‘రాజీనామా’ ప్రకంపనలు
లేఖలు పంపిన పలువురు పీసీసీ చీఫ్ లు అధ్యక్షుడి సూచన మేరకే తప్పుకుంటున్నామన్న నేతలు తన రాజీనామాపైనా వెనక్కితగ్గని రాహుల్ న్యూఢిల్లీ: వరుసగా రెండోసారి
Read Moreకేసీఆర్ మాటలు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది: భట్టి
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేంద్రంలో చక్రం తిప్పుతానంటున్న కేసీఆర్ మాటలు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్
Read Moreమంత్రి జగదీశ్ రెడ్డిపై ఘాటు విమర్శలు: అద్దంకి దయాకర్
ఇంటర్ విద్యార్థులకు తగిన విధంగా న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. గాంధీ భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో కాంగ్రె
Read Moreఎన్నికల కమీషన్ తీరు బాధాకరం: తులసీరెడ్డి
కేంద్ర ఎన్నికల కమిషన్ వైఖరి పెను ప్రమాదకరంగా మారిందని కాంగ్రెస్ నేత, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసీ రెడ్డి అన్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మీడియా స
Read Moreకాంగ్రెస్ అభ్యర్థి పై మజ్లీస్ కార్యకర్తల దాడి
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిపై మజ్లీస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్ బండ్లగూడలో జరిగింది. ఎన్నికల సందర్భంగా పోలింగ్ సెంటర్
Read More











