V6 News

Congress

టీఆర్ఎస్, బీజేపీ కలిసి పన్నిన కుట్రనే ‘ఫాంహౌస్’ ఘటన 

రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్, బీజేపీ వివాదాస్పద అంశాలను లేవనెత్తుతూ లబ్ధి పొందుతున్నాయని  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ర

Read More

మునుగోడు కాంగ్రెస్ అడ్డా : రేణుకా చౌదరి

మునుగోడు కాంగ్రెస్ అడ్డా అని కేంద్రమాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కోత్లాపూర్ గ్రా

Read More

గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా :  పాల్వాయి స్రవంతి

నల్గొండ, వెలుగు : చండూరు మండలం ఇడికుడలో కాంగ్రెస్​అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంట్లో శుక్రవారం పార్టీ మ్యానిఫెస్టో రిలీ జ్​ చేశారు. ఎన్నికల ఇన్​చార్జి ఆ

Read More

ఉచిత హామీల అంశాన్ని ఓటర్ల విజ్ఞతకే వదిలేయండి

ఈసీకి కాంగ్రెస్ సూచన న్యూఢిల్లీ : ఎన్నికల టైంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను నియంత్రించే అధికారం ఎన్నికల కమిషన్‌‌ (ఈసీ)కి లేదని కాంగ్

Read More

భవిష్య రాజకీయాలపై మునుగోడు ముద్ర

మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలోనే కాదు, యావత్​ ​దేశంలోనూ చర్చనీయాంశంగా మారింది. ఆ మాటకొస్తే అత్యంత ఖరీదైన ఎన్నిక కూడా ఇదే. టీఆర్ఎస్ పార్టీకి చెందిన వంద మ

Read More

మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖరీదైనది :ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీలు దొంగ ఆటలు ఆడుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటి వరకు స్థానిక నాయకుల కొనుగోలే జరిగిందని..ఇప్ప

Read More

తల్లి ఫొటో షేర్ చేసి..ప్రియాంక ఎమోషనల్ ట్వీట్

సుధీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగిన సోనియా గాంధీ ఆ పదవి నుంచి వైదొలిగారు. ఇటీవలే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన మల్లికార్జు

Read More

మా నాన్న హయాంలోనే అభివృద్ధి జరిగింది : పాల్వాయి స్రవంతి

‘వెలుగు’ ఇంటర్వ్యూలో మునుగోడు కాంగ్రెస్​ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్​ఎస్, బీజేపీని ప్రజల

Read More

తొలిరోజే ఖర్గే కీలక నిర్ణయం.. సీడబ్ల్యూసీ స్థానంలో స్టీరింగ్ కమిటీ

కాంగ్రెస్ జాతీయ  అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే తొలిరోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. 47 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశ

Read More

ఖర్గే నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుంది : సోనియా గాంధీ

కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున ఖర్గే పార్టీలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తారని ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నార

Read More

తెలంగాణలో భారత్​ జోడో యాత్ర ఎఫెక్ట్​ ఎంత? : దిలీప్ రెడ్డి

పునర్వైభవానికి బాట అని కాంగ్రెస్‌ భారీ ఆశలు పెట్టుకున్న రాహుల్​గాంధీ భారత్‌ జోడో పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. ఈ యాత్ర ప్రభావంపై రాజకీ

Read More

కాళేశ్వరం వల్ల ఎకరా భూమికి కూడా నీరు అందలే: నాగం

కేసీఆర్ ‘బీఆర్ఎస్’ ఏర్పాటుతో.. పార్టీ పేరులో తెలంగాణ అనే పదం లేకుండా చేశాడని కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి  వ్యాఖ్యానించారు

Read More

సానుభూతి పరుల మాటలు నమ్మొద్దు: మంత్రి తలసాని

మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కోసం ప్రతిపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ప్రజల నుంచి సానుభూతి పొందడం కోసం.. రోజుక

Read More