V6 News

Congress

మునుగోడులో ముగిసిన పోలింగ్..క్యూలైన్లలో భారీగా ఓటర్లు

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటేసేందుకు అవకాశం ఇచ్చారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరార

Read More

మునుగోడు బైపోల్ : సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 5 గంటల వరకు 77.55శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ కు ఇంకా గంట మాత్రమే సమయం ఉంది.  5

Read More

మునుగోడు బైపోల్ : చండూరులో బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ

మునుగోడు నియోజకవర్గం చండూరులో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నాన్ లోకల్ లీడర్స్ డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు అభ్

Read More

మునుగోడు : డబ్బులిస్తామని ముంబయి నుంచి పిలిపించిన్రు

మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటర్లు ఆందోళన  చేపట్టారు. ఓటుకు డబ్బులు ఇవ్వడంతో పాటు బస్ చార్జీలు ఇస్తామని నాయకులు ముంబయి&n

Read More

ఓటేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 

మునుగోడులో బై పోల్ ఓటింగ్ కొనసాగుతోంది. నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికుడ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Read More

పోతురాజులా కొరడాతో కొట్టుకున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఎలాంటి అలుపూ లేకుండా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటూ కార్యకర్తలను మరింత ఉత్సాహపరుస్త

Read More

రాహుల్ యాత్రలో లైట్లు తీసేస్తరా?: మధు యాష్కీ

  కాంగ్రెస్​ నేత మధు యాష్కీ   హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు రాష్ట్రంలో భద్రత కల్పించడంలో సీఎం కేసీఆర్ ఫెయిల్

Read More

మునుగోడులో రోజంతా పైసల పంచాది

రూ.3 వేల నుంచి రూ. 5 వేలు పంచిన ప్రధాన పార్టీలు  చెప్పినన్ని డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్ల ఆందోళనలు  ఓటుకు రూ.50 వేలు, తులం బంగారం ఏదంటూ న

Read More

మునుగోడులో హోరాహోరీ

నువ్వా.. నేనా అన్నట్లు టీఆర్ఎస్, బీజేపీ పోరు ఓడితే మునుగుతామనే ఆందోళనలో టీఆర్ఎస్ రాష్ట్రంలో పట్టు బిగించాలనే ప్రయత్నాల్లో బీజేపీ పరువు క

Read More

ఉప ఎన్నిక ఇయ్యాల్నే

298 పోలింగ్ కేంద్రాలు.. అన్నింటిలోనూ వెబ్ కాస్టింగ్  పోలీసులతో పాటు కేంద్ర బలగాల మోహరింపు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ... ఈ నెల 6న క

Read More

స్రవంతిని గెలిపిస్తే వచ్చే ఎన్నికల్లో 15 మంది మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు:రేవంత్ రెడ్డి

మునుగోడు, వెలుగు : ‘మునుగోడు ఆడబిడ్డ స్రవంతిని సంపుకుంటారో, సాదుకుంటారో మీ ఇష్టం. ఆడబిడ్డ కంటతడి పెడితే రాజ్యానికి మంచిది కాదు’ అని టీపీసీ

Read More

మునుగోడులో భారీ మెజారిటీతో గెలుస్తామని కేఏ పాల్ ధీమా

చౌటుప్పల్ వెలుగు: మునుగోడు ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో తాను గెలుస్తున్నానని, ఇక మునుగోడును అమెరికాలా అభివృద్ధి చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

Read More

నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలోకి ‘భారత్​ జోడో యాత్ర’

ఐదు రోజులు జిల్లాలోనే... భారీ ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్​ నాయకులు మెదక్/సంగారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో య

Read More