V6 News

Congress

మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్​ లీడర్ల వెహికల్స్​నే తనిఖీ చేస్తున్న పోలీసులు

నల్గొండ, వెలుగు: మునుగోడు నియోజకవర్గంలోకి డబ్బు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన చెక్​పోస్టుల్లో కేవలం ప్రతిపక్ష లీడర్లను మాత్రమ

Read More

మునుగోడులో యూత్‌‌ను ఆకట్టుకునే వ్యూహాల్లో ప్రధాన పార్టీలు

నల్గొండ, వెలుగు:మునుగోడు బైపోల్‌‌లో అభ్యర్థుల భవితవ్యం యువత మీదే ఆధారపడి ఉంది. నియోజకవర్గంలో యువ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో అన్ని పార్టీలు వారి

Read More

కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లారు : హరీష్ రావు

మునుగోడు : 18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ర

Read More

రాహుల్ గాంధీని కలిసిన అమరావతి రైతులు

ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది

Read More

మునుగోడు అభివృద్ధిపై ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం: పాల్వాయి స్రవంతి

మునుగోడు అభివృద్ధిపై ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సవాల్ విసిరారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలపై ఎవరికెంత అవగాహన ఉందో చూ

Read More

భారతదేశ కీర్తిని పెంచే శక్తి బీజేపీకే ఉంది : డీకే అరుణ 

నల్గొండ జిల్లా : మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే వందమంది ఇన్ చార్జ్ లను నియమించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్

Read More

చల్మెడ గ్రామంలో బాబుమోహన్ ఎన్నికల ప్రచారం

నల్లగొండ : ఆపదలో ఉన్న వారిని ఆదుకునే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే మునుగోడు ఉప ఎన్నికలో ఓట్లు వేసి గెలిపించాలంటూ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి బాబుమోహన

Read More

ఏపీలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ ఏపీలోకి ప్రవేశించింది. ఇవాల్టి నుంచి రాహుల్ ఏపీలో జోడో యాత్ర చేయనున్నారు . కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ

Read More

అమ్మ సన్‌స్క్రీన్‌ డబ్బా పంపింది. కానీ.. నేను వాడను : రాహుల్

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటూ కార్యకర్తలతో పాటు రోజ

Read More

కేసీఆర్ అక్రమంగా వేల కోట్లు సంపాదించిండు : పొన్నాల

వారం రోజులుగా కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు ఉంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఫామ్హౌస్ కేంద్రంగా పాలన చేస్తున్నాడ

Read More

కాంగ్రెస్​ కొత్త అధ్యక్షుడు.. ఎవరో తేలేది రేపే

పోలింగ్​ ప్రశాంతం.. ఓటేసిన 9500 మంది డెలిగేట్లు బళ్లారిలో ఓటేసిన రాహుల్​ గాంధీ రేపు ఓట్ల లెక్కింపు, రిజల్ట్స్​ప్రకటన   న్యూఢిల్లీ:

Read More

రాహుల్‌జీ వెంటనే యాత్రను ఆపేయండి : ఫ్రాన్సిస్కో సర్దిన్హా

రాహుల్‌ గాంధీ  వెంటనే భారత్ జోడో యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ ఎంపీ, గోవా మాజీ ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్కో సర్దిన్హా అన్నారు. త్వరలో ఎన్

Read More

మునుగోడు ఉప ఎన్నిక బరిలో 47 మంది

మునుగోడు నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 130 మంది నామినేషన్లు వేశారు. స్క్రూటీనీలో 47

Read More