V6 News

Congress

చిత్రదుర్గలో రాహుల్ పాదయాత్ర

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలోని చిత్ర దుర్గలో కొనసాగుతోంది. తమిళనాడు, కేరళలో అనంతరం సెప్టెంబర్ 30వ రాహుల్ యాత్ర కర్ణాటకలో

Read More

మునుగోడులో గడప గడపకి బీజేపీ ప్రచారం

నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు.. హోరా హోరీగా ప

Read More

అధ్యక్ష పదవికి సోనియా గాంధీ నా పేరును సూచించలేదు : ఖర్గే

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం సోనియా గాంధీ ఏనాడు తన పేరును ప్రతిపాదించలేదని మల్లిఖార్జున్ ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలన

Read More

రాష్ట్రాభివృద్ధి  టీఆర్ఎస్ తోనే సాధ్యం : గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా : తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమని శాసనమండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే మునుగోడు

Read More

ఆర్ఎస్ఎస్ ను ఎందుకు నిషేధించాలి

ఇటీవల తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించి పెను ప్రమాదం తప్పించింది. అచిరకాలంలోనే పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా (పీఎఫ్

Read More

మునుగోడులో జోరందుకున్న ప్రచారం

మునుగోడులో పార్టీల ప్రచారం రోజురోజుకు స్పీడ్ అందుకుంటోంది. ఆత్మీయ సమ్మేళనాలు, గ్రూప్ మీటింగ్ లు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి పార్టీలు. ఇవాళ ట

Read More

రాజగోపాల్ రెడ్డి తన స్వార్ధం కోసమే రాజీనామా చేసిండు - సబిత

మునుగోడు అభివృద్ధి బాధ్యత తనదని.. టీఆర్ఎస్ను గెలిపించే బాధ్యత ప్రజలదని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మునుగోడు మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర

Read More

భారత్ జోడో యాత్ర.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెస్తుంది : మల్లు రవి

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెస్తుందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. ప్రజాస్వామ్యం ప్రకార

Read More

నిరుద్యోగులకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేసిండు: పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. జర్నలిస్ట్ అధ్యయన వేదిక&nbs

Read More

మహబూబ్నగర్లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాస

మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాసగా మారింది. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రపై మహిళ అధ్యక్షుర

Read More

బెంగళూరులో ప్రారంభమైన 4నెలలకే కుంగిన రోడ్డు

బెంగళూరులో ₹ 19.5 కోట్ల అండర్‌పాస్‌లో భాగంగా నిర్మించిన సర్వీస్ రోడ్డు కుంగిపోయింది. ఇక్కడ చెప్పదగిన ముఖ్య విషయమేమిటంటే ఇది ప్రారంభించి కేవల

Read More

కర్ణాటకలో భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ  చేపట్టిన భారత్ జోడో యాత్ర 32వ రోజు కొనసాగుతోంది. రాహుల్ యాత్ర కర్ణాటకలోని తూమ్కూర్ జిల్లాలో నుంచి కంటిన్యూ అవుతోంది. ఇవాళ పోచ్ కట్ట

Read More

మునుగోడు ప్రచారంలో ప్రధాన పార్టీలు

మునుగోడు బైపోల్ ప్రచారం ఊపందుకుంటుంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇవాళ చౌటుప్పల్ లో బీజేపీ గొల్ల కుర్ముల ఆత్మీయ సమావేశం నిర్వహించ

Read More