Congress
కేసీఆర్ బిడ్డ రాజ్యమేలితే... యాదవుల బిడ్డలు గొర్రెలు కాసుకోవాలా?
కేసీఆర్ బిడ్డ రాజ్యమేలితే... యాదవుల బిడ్డలు గొర్రెలు కాసుకోవాలా అని ఎంపీ రేవంత్ రెడ్డి కేసీఆర్ను ప్రశ్నించారు. సాగర్ ఉపఎన్నిక సందర్భ
Read Moreఇప్పట్లో ఎన్నార్సీని అమలు చేయం
న్యూఢిల్లీ: వివాదాస్పద జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)ని ఇప్పట్లో అమలు చేయబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. డార్జిలింగ్ లో ఎన్నికల ప్రచారంలో ఆయన
Read MoreNSUI కి 50 ఏండ్లు
కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ వింగ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) ప్రారంభమై 50 ఏండ్లు గడిచిపోయింది. 1971 ఏప్రిల్&zw
Read Moreకేసీఆర్ ను తిడితే కేసులు పెడ్తం
వరంగల్ రూరల్/వరంగల్, వెలుగు: ‘‘సీఎం కేసీఆర్ను ఇక నుంచి ఎవరైనా బీజేపీ లీడర్లు ఇష్టమొచ్చినట్లు తిడితే.. లా అండ్ ఆర
Read Moreజానారెడ్డిపై ఎవరూ గెలిచే పరిస్థితి లేదు
తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించాలంటే జానారెడ్డితోనే సాధ్యమన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. ఎర్రచెరువు తండా, గోలిమడక, నాయక
Read Moreసాగర్లో టీఆర్ఎస్కు కోవర్టుల భయం
సాగర్లో ఎలక్షన్ హీట్ బై ఎలక్షన్ ప్రచారానికి మరో ఐదు రోజులే మిగిలింది బయటి నేతల్ని దింపిన టీఆర్ఎస్ సొంత లీడర్లు చెయ్యిస్తార
Read Moreప్రోటోకాల్ రగడ.. పురుగు మందు డబ్బాతో రైతు నిరసన
ములుగు జిల్లాలో TRS, కాంగ్రెస్ మధ్య ప్రోటోకాల్ గొడవ ఘర్షణకు దారి తీసింది. రామప్ప చెరువు నుంచి ఫీడర్ కెనాల్ ద్వారా గణపసముద్రంలోకి నీటిని విడుదల చేయడాని
Read Moreసాగర్ బైఎలక్షన్ ప్రచారానికి రేవంత్ రెడ్డి
నాగార్జునసాగర్ ఉపఎన్నిక దగ్గరపడుతోంది. రాష్ట్ర ప్రజల చూపంతా సాగర్ ఉపఎన్నిక మీదే ఉంది. ఏ పార్టీ గెలుస్తుందా? అని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దాంత
Read Moreమళ్లీ తెరపైకి ‘రాఫెల్’ స్కాం
న్యూఢిల్లీ: ఐదేళ్ల కిందట కుదిరిన రాఫెల్ ఒప్పందం విషయంలో మరో సంచలన విషయం బయటపడింది. ఫైటర్ జెట్లను తయారుచేసే డసాల్ట్ సంస్థ.. కొనుగోలుకు సంబంధించిన డీల్
Read Moreతుపాకులు వీడండి.. కలసి పని చేద్దాం
తమల్పూర్: దేశ శ్రేయస్సు కోసం హింసా బాటను వీడి కలసి రావాలని మిలిటెంట్లను ప్రధాని మోడీ కోరారు. అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. మిలిట
Read Moreబీజేపీ ప్రభుత్వరంగ సంస్థలను నాశనం చేస్తోంది
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని వ్యవస్థలను బీజేపీ సర్కార్ నాశనం చేస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎ
Read Moreపని చేయకపోవడంలో కాంగ్రెస్ చాలా ఎక్స్ పర్ట్
మధురై: కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని, ఆ పార్టీ పని చేయకపోవడంలో చాలా నిపుణత సాధించిందని ప్రధాని మోడీ విమర్శించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్
Read Moreదేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోనుంది
నిజామాబాద్: దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోనుందన్నారు ఎంపీ అరవింద్. నాగార్జున సాగర్ ఎన్నికలో టీఆరెస్ అధికార దుర్వినియోగాయానికి పాల్పడుతుం
Read More












