Congress
కేసీఆర్ ది నియంతృత్వ పాలన :మురళీధర్ రావు
తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగుతుందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. గురువారం పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేర
Read Moreబీజేపీలోకి పలు పార్టీల నేతలు : ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు పలు పార్టీల నేతలు. టీటీడీపీ నేతలు ఇ. పెద్దిరెడ్డి, బోడా. జనార్దన్, చాడా సురేష్ రెడ్డి, కాంగ
Read Moreకాళేశ్వరానికి జాతీయహోదా ఇవ్వాలి : మహ్మద్ అలీ ఖాన్
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ అలీ ఖాన్. సాగు నీరు లేక రాష్ట్రంలో రైతుల
Read Moreఎందరో సీనియర్లను తొక్కిన పీవీ: చిన్నారెడ్డి
తిన్నింటి వాసాలు లెక్కబెట్టే నేత.. ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు ‘పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ ఎంతో ప్రాధాన్యమిచ్చింది. ఒక దశలో రాజ
Read Moreపొలం నుంచి మార్కెట్ వరకు రైతుకు తోడుంటం: ప్రధాని మోడీ
వ్యవసాయంలో కార్పొరేట్ పెట్టుబడులు తీసుకొస్తం వ్యవస్థల్ని ప్రజలకు కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాం అందరి సహకారంతో న్యూ ఇండియా నిర్మిస్తాం 17వ లోక్సభ
Read Moreమన్మోహన్ కు సీటివ్వరూ!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సీటు కోసం మిత్రపక్షమైన డీఎంకే సాయాన్ని కాంగ్రెస్ కోరుతోంది. మన్మోహన్ రాజ్యసభ పదవీకాలం ఈమధ్యనే ము
Read Moreవారసుడిని పార్టీనే డిసైడ్ చేస్తుంది : రాహుల్
న్యూఢిల్లీ: తన వారసుణ్ని నిర్ణయించేది పార్టీయేనని కాంగ్రెస్ చీఫ్ గా రాహుల్గాంధీ క్లారిటీ ఇచ్చారు. దీంట్లో తన నిర్ణయం ఏమాత్రం ఉండబోదని స్పష్టం
Read Moreరాష్ట్రపతి ప్రసంగంలో జమిలి ఎన్నికల ప్రస్తావన ఎందుకు?
రాష్ట్రపతి ప్రసంగంలో జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకురావడంపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీలు. రాజకీయంగా ఏకాభిప్రాయం రాని అంశాన్ని రాష్ట్రపతి.. సభలో ఎలా ప్ర
Read MoreKCRతో ఉత్తమ్ మ్యాచ్ ఫిక్సింగ్: రాజగోపాల్ రెడ్డి
నాయకత్వలోపం తోనే… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి. తాను కరెక్ట
Read Moreగీత దాటిన నేతలపై వేటుకు పీసీసీ వెనుకడుగు
రాష్ట్ర కాంగ్రెస్లో క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై వేటు పడుతుందా, లేక షోకాజ్ నోటీసులతోనే సరిపుచ్చుతారా అన్న దానిపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంద
Read Moreటీఆర్ఎస్ గలీజు రాజకీయాలు చేస్తోంది: ఉత్తమ్
టీఆర్ఎస్ గలీజు రాజకీయాలు చేస్తోందన్నారు పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సొంత ఇలాకా హుజూర్ నగర్ లో… నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల
Read Moreరాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్చ లేకుండా పోతోంది: శ్రవణ్
రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్చ లేకుండా పోతోందని… ఈ విషయంలో పోలీసుల తీరు బాగాలేదని అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. రాష్ట్రంలో మిస్సింగ
Read Moreలండన్ టూర్ లో రాహుల్
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. వారం రోజుల పర్యటన నిమిత్తం ఆయన గత మంగళవారమే లండన్
Read More












