Congress
కిరాయి హత్యలు... చిల్లర దొంగతనాలు..జగదీశ్ రెడ్డీ.. ఇదీ నీ చరిత్ర : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
16 ఏండ్లు కోర్టుకు తిరుగలే నిన్న ఏడాది జిల్లా నుంచి బహిష్కరించిండ్రు పంచాయతీ సమితి ప్రెసిడెంట్ మర్డర్ కేసులో నువ్ ఏ2 మరో హత్య కేసులో నువ్వు,
Read Moreజీఎస్టీ కుంభకోణం: అసెంబ్లీ తర్వాత అరెస్టులు
1,400 కోట్ల స్కాంపై ప్రభుత్వం సీరియస్ శాసన సభలో సర్కారు స్టేట్ మెంట్? ఇప్పటికే ఐదుగురిపై కేసు నమోదు 75 మంది వివరాలు ఆన్ లైన్ లో బంద్
Read Moreజగన్ ను మ్యూజియంలో పెట్టాలి.. షర్మిల
వైసీపీ అధినేత జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. జగన్ కేవలం 11సీట్లకే పరిమితమై ప
Read Moreట్యాక్స్ టెర్రరిజంతో వ్యవస్థ ఆగమైతోంది... రాహుల్ గాంధీ
లోక్ సభ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించిన రాహుల్ గాంధీ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అన్ని వర్గాలను బీజేపీ భయపెడుతోందని, కేంద్ర మంత్రులతో పాటు
Read Moreజగదీశ్ రెడ్డి కేసులు, కిలాడీ పనులపై.. అసెంబ్లీలో కడిగేసిన మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ పైచర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. సవాళ్లు
Read MoreBHEL నుంచి సివిల్ పనులను బీఆర్ఎస్ బినామీలకే కట్టబెట్టి దోచుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీ లీడర్లపై అసెంబ్లీలో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకుని రాష్ట్రానికి అన్యాయం చేశార
Read Moreఅసెంబ్లీలో పవర్ వార్... రాజగోపాల్ రెడ్డి vs జగదీశ్ రెడ్డి
విద్యుత్ పై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మధ్య మాటల తూటాలు ప
Read More100 మంది కౌరవుల్లాగ.. అసెంబ్లీలో మమల్ని కొడతానికి వచ్చిన్రు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రైతుల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత కరెంట్ తెచ్చారని చెప్పా
Read Moreశివ్వంపేటలో ఫ్లెక్సీల లొల్లి .. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ
ఆందోళన కారులను చెదరగొట్టిన పోలీసులు శివ్వంపేట, వెలుగు: బోనాల పండుగ సందర్భంగా మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో ఫ్లెక్సీల విషయంలో కాం
Read Moreతెలంగాణ బడ్జెట్ వాస్తవాల బడ్జెట్
అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క రూ.2,91,159 కోట్ల బడ్జెట్ ప్రతులను చదివి వినిపించారు.
Read Moreపర్యావరణ పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం : వీర్లపల్లి శంకర్
షాద్ నగర్,వెలుగు: పర్యావరణాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్
Read Moreబీఆర్ఎస్ హయాంలో సంక్షేమం పక్కదారి!..70వేల కోట్లు మళ్లింపు
70వేల కోట్లు మళ్లింపు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భారీ మోసం బడ్జెట్ కేటాయింపుల్లో సగం దాటని ఖర్చు పదేండ్లలో రూ.1.50 లక్షల కోట్లు కేటాయ
Read Moreనీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ సమీక్ష.. కీలక ఆదేశాలు
నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జలసౌధలో జరిగిన ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం
Read More











