Congress
ఏపీలో మరోసారి ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..
ఏపీలో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరోసారి ఎన్నికలు జరగనున్నాయి. శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఉప ఎన్నిక
Read Moreఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నాం: సీఎం రేవంత్
ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మల్లేపల్లి ఐటీఐలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కు భూమి పూజ చేశారు సీఎం రేవంత్. &nb
Read Moreపొర్లు దండాలు పెట్టినా.. హరీశ్కు బీఆర్ఎస్ పగ్గాలు ఇవ్వరు: బీర్ల ఐలయ్య
పొర్లు దండాలు పెట్టినా హరీశ్ రావుకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఇవ్వరన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. హరీశ్ రావు త్వరలోనే బీజేపీలోకి వెళ్తారు
Read MoreAP Assembly: జూన్ 21, 22 తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచకా నిర్ణయాలు అమలు చేస్తూ పాలనాపరమైన వ్యహారాలకు సన్నద్ధం అవుతోంది. నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్
Read Moreకాంగ్రెస్ పెద్దలను కలిసిన షర్మిల..
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిశారు. పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ లను మర్యాదపూర్వ
Read Moreజగన్ పులివెందుల పర్యటన ఖరారు .. రెండు రోజులు అక్కడే
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పులివెందుల పర్యటన ఖరారైంది. రేపటినుంచి అంటే 2024 జూన్ 19వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెండు రోజుల పాటు తన సొంత ని
Read Moreపదేండ్లలో మీరు చేయలేనిది..పది నెలల్లోపే మేం చేసినం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
గత బీఆర్&
Read Moreపొరపాటు జరిగింది .. క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే
బక్రీద్ సందర్భంగా పెట్టిన పోస్టులో జరిగిన పొరపాటుపై క్షమాపణలు చెప్పారు భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. సోషల్ మీడియాలోని తన ఖాత
Read Moreమీరు ఆగం చేసిన ఆర్థిక వ్యవస్థను ఇప్పుడిప్పుడే సెట్ చేస్తున్నం : మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలకిచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్నీ హామీలను నెరవేరుస్
Read Moreవయనాడ్ను వదులుకున్న రాహుల్.. బరిలో దిగనున్న ప్రియాంక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ సీటుకు రాజీనామా చేస్తున్నారని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. పార్టీ నిర్ణయం మేరకు ర
Read Moreరైల్వే శాఖను దుర్వినియోగం చేశారు .. కాంగ్రెస్ ఫైర్
న్యూఢిల్లీ: రైల్వే శాఖను మోదీ ప్రభుత్వం పూర్తిగా దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాం
Read Moreత్వరలో జాబ్ క్యాలెండర్..ఆర్థిక అస్తవ్యస్తాన్ని సెట్ చేస్తున్నం
12 ఏండ్ల తర్వాత గ్రూప్–1 మేమే పెట్టాం ఇచ్చిన ప్రతి మాటకూ కట్టబడి ఉన్నం హరీశ్.. బాబును ఉదాహరణగా తీసుకుంటున్రు మే
Read Moreవయనాడ్ను వదులుకున్న రాహుల్..ఉపఎన్నిక బరిలో ప్రియాంక
రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేరళలోని వయోనాడ్ లోక్ సభ స్థానం వదులుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాహుల్
Read More













