Congress
నన్ను అరెస్టు చేస్తరట .. గాంధీభవన్కు ఢిల్లీ పోలీసులను పంపిన్రు: సీఎం రేవంత్
ఇన్నాళ్లు ఈడీ, సీబీఐ, ఐటీని వాడుకున్న కేంద్రం.. ఇప్పుడు కొత్తగా ఢిల్లీ పోలీసులనూ వాడుకుంటున్నది నేను పోలీసులకు భయపడను బీజేపీ
Read Moreఅత్యధికంగా సికింద్రాబాద్ ఎంపీకి 45 మంది పోటీ
రాష్ట్రంలో 17 లోక్ సభ నియోజకవర్గాల బరిలో మొత్తం 525 మంది పోటీలో నిలిచారు. మొత్తం 17 సెగ్మెంట్లలో 625 నామినేషన్లు దాఖలు కాగా.. 100 మంది విత్ డ్ర
Read Moreచంద్రబాబు నిర్మించింది అమరావతి కాదు.. భ్రమరావతి: వైఎస్ షర్మిల
ఏపీ న్యాయ యాత్రలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏలూరు జిల్లా పోలవరం నియోజక వర్గం కొయ్యలగూడెం లో బహిరంగ సభ నిర్వహించారు. ఎన్నికల &n
Read Moreతెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం: కేసీఆర్
తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు బీఆర్ఎస్ ఛీప్ కేసీఆర్. ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన కేసీఆర్. బీజేపీ గోవిందా .. 200 సీట్లు కూ
Read Moreకొత్తగూడెంలో జనం లేక వెలవెలబోయిన నడ్డా సభ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏప్రిల్ 29న జరిగిన బీజేపీ జన సభకు జనం కరువయ్యారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ తరుపున బహిరంగ సభలో పాల్గొన్నారు &nb
Read Moreమోదీపై దాఖలైన పిటిషన్ డిస్మిస్
విచారణ అర్హత లేదంటూ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీని ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాల
Read Moreగాంధీభవన్ లో ముగ్గురికి ఢిల్లీ పోలీసుల సమన్లు
సీఆర్పీసీ 91 కింద జారీ మే1న విచారణకు రావాలని ఆదేశం కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ చార్జి సతీశ్ కు కూడా.. అమిత్ షా వీడియో మార్ఫింగ
Read Moreతెలంగాణ బీజేపీ ప్రచారంలో మాజీ గవర్నర్
తెలంగాణలో బీజేపీ మెజారిటీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మాజీ గవర్నర్ తమిళి సై. ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన తమిళి
Read Moreగాంధీభవన్కు ఢిల్లీ పోలీసులు.. కాంగ్రెస్ సోషల్ మీడియాకు నోటీసులు
ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ వచ్చారు.. కేంద్ర హోంశాఖకు బీజేపీ కంప్లయింట్ చేయటంతో.. విచారణ కోసం ఆఘమేఘాలపై హైదరాబాద్ వచ్చారు ఢిల్లీ పోలీసులు. బీజేపీ కేంద్ర
Read More17 ఎంపీ స్థానాలకు.. 625 మంది పోటీ
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ఉపంహరణకు ఏప్రిల్ 29తో గడువు ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 893 నామినేషన్లు దాఖలు కాగా.. ఇంద
Read Moreకాకా కుటుంబం ప్రజా సేవకే అంకితం : వివేక్ వెంకటస్వామి
కాకా కుటుంబం ప్రజా సేవకే అంకితమన్నారు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూర్ మండలం సుందరసాలలో జరిగిన కార్నర్ మీటింగ్ లో వివేక్ పాల్గొన్నారు.
Read Moreకురుమలకు రాజకీయ అవకాశాలు రావాలి: ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
కురుమలకు మరిన్ని రాజకీయ అవకాశాలు రావాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం గాంధీ భవన్ లో కురుమ ఆత్మయ సమ్మేళనం
Read Moreఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి షాక్.. చివరి నిమిషంలో బీజేపీతో కలిసి నామినేషన్ విత్ డ్రా
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.. ఇండోర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన అక్షయ్ క
Read More












