V6 News

Congress

నితీష్ కింగ్ మేకర్ అయితే..బీహార్కు ప్రత్యేక హోదా తేవాలి

కేంద్రంలో మిత్రపక్షాల మద్ధతు లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్. NDAలో నితీష్ కుమార్ నిజంగా కింగ్ మేకర్ అయితే...

Read More

పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో తీన్మార్ మల్లన్న ముందంజ

వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రియారిటీ ఆధారంగా ఓట్లు లెక్కిస్తు

Read More

గ్రాడ్యుయేట్ బైపోల్ కౌంటింగ్.. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు షురూ

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్  కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం దుప్పలపల్లిలోని ప్రభుత్వ గౌడన్స్

Read More

ప్రధాని పదవికి మోదీ రాజీనామా

ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేశారు. అంతేగాకుండా 17వ లోక్ సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేశారు.  మోదీ రాజీనామాను 

Read More

ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలె : సీఎం రేవంత్ రెడ్డి

ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.  మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదన్నారు.  NDA మిత్రపక్షాలు మోదీన

Read More

బీఆర్ఎస్ నేతలు ఆత్మబలిదానం చేసుకుని బీజేపీని గెలిపించిన్రు : సీఎం రేవంత్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంతోషాన్నిచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  రాహుల్ గాంధీ పాదయాత్రతోనే కాంగ్రెస్ కు మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పార

Read More

జూన్ 8న మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం

లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన క్రమంలో మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 

Read More

యువ ఎంపీలు వీళ్లే.. 25 ఏళ్లకే పార్లమెంట్కు

2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నలుగురు ఎంపీలు 25 ఏళ్లకే పార్లమెంట్ లో అడుగుపెట్టనున్నారు.  ఇందులో  శాంభవి చౌదరి, పుష్పేంద్ర సరోజ్, ప్రియా

Read More

ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం.. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలి: వైఎస్ షర్మిల

ఏపీ ఫలితాలపై ఏఐసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె జూన్ 5వ తేదీ బుధవారం సోషల్ మీడియా ద్వారా 'రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస

Read More

లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అభ్యర్థులు వీళ్లే

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్దాయి.  మొత్తం 543 స్థానాలకు గాను బీజేపీ 240, కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించాయి. అదే సమయంల

Read More

బీజేపీకి యూపీ ధమ్కీ..గత 62 సీట్లు..ఇప్పుడు 33కే పరిమితం

ఎస్పీకి 37, కాంగ్రెస్ కు 6 సీట్లు మ్యాజిక్ మార్కు రాకుండా దెబ్బకొట్టిన రాహుల్, అఖిలేష్ అయోధ్య సెగ్మెంట్  ఉన్న ఫైజాబాద్ లోనూ కమలం ఓటమి

Read More

బాహుబలి స్టాలిన్ ..తమిళనాడులోని మొత్తం 39 సీట్లు క్లీన్​స్వీప్​

డీఎంకే, కాంగ్రెస్ కూటమి భారీ విజయం  రాష్ట్రంలో ఖాతా తెరవని బీజేపీ  ఫలితమివ్వని అన్నామలై అస్త్రం చెన్నై: తమిళనాడు లోక్​సభ ఎన్నికల

Read More

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం దుప్పలపల్లిలోని ప్రభుత్వ గౌడన్స్

Read More