V6 News

Congress

మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేయను... డీకే అరుణ

ఏ పదవి అప్పగించినా పనిచేస్త హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేయనని, పార్టీ ఏ పదవి అప్పగించినా పనిచేస్తానని మహబూబ్ నగర్ ఎం

Read More

పర్యావరణాన్ని రక్షించుకోవాలి : మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పంచాయ‌‌‌‌తీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ప్రపంచ ప‌‌

Read More

నేను ఎవరి దయతో గెలవలే... ఎంపీ ఈటల

హరీశ్​రావు సపోర్ట్​ చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నరు: రఘునందన్​రావు  వెంకట్రామ్​రెడ్డి డబ్బులు పంచుతుంటే పోలీసులు పట్టించుకోలే సిద్దిపే

Read More

ఖమ్మం కాంగ్రెస్​లో జోష్..

బీజేపీకి పెరిగిన ఓట్లు.. డీలా పడిన బీఆర్​ఎస్​ కొత్తగూడెం, సత్తుపల్లిలో అసెంబ్లీ ఎన్నికల కంటే కాంగ్రెస్ కు రెండింతల మెజారిటీ రెండు నెలల ముందే అభ

Read More

మెదక్ లో రూ.200 కోట్లు పంపిణీ చేశారు : రఘునందన్ రావు

మెదక్ పార్లమెంట్ ఎన్నికలో విచ్చల విడిగా డబ్బు పంపిణీ చేశారన్నారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దగ్గరుండి ఓటర్లకు డబ్బులు పంచిప

Read More

నితీష్ కింగ్ మేకర్ అయితే..బీహార్కు ప్రత్యేక హోదా తేవాలి

కేంద్రంలో మిత్రపక్షాల మద్ధతు లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్. NDAలో నితీష్ కుమార్ నిజంగా కింగ్ మేకర్ అయితే...

Read More

పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో తీన్మార్ మల్లన్న ముందంజ

వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రియారిటీ ఆధారంగా ఓట్లు లెక్కిస్తు

Read More

గ్రాడ్యుయేట్ బైపోల్ కౌంటింగ్.. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు షురూ

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్  కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం దుప్పలపల్లిలోని ప్రభుత్వ గౌడన్స్

Read More

ప్రధాని పదవికి మోదీ రాజీనామా

ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేశారు. అంతేగాకుండా 17వ లోక్ సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేశారు.  మోదీ రాజీనామాను 

Read More

ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలె : సీఎం రేవంత్ రెడ్డి

ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.  మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదన్నారు.  NDA మిత్రపక్షాలు మోదీన

Read More

బీఆర్ఎస్ నేతలు ఆత్మబలిదానం చేసుకుని బీజేపీని గెలిపించిన్రు : సీఎం రేవంత్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంతోషాన్నిచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  రాహుల్ గాంధీ పాదయాత్రతోనే కాంగ్రెస్ కు మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పార

Read More

జూన్ 8న మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం

లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన క్రమంలో మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 

Read More

యువ ఎంపీలు వీళ్లే.. 25 ఏళ్లకే పార్లమెంట్కు

2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నలుగురు ఎంపీలు 25 ఏళ్లకే పార్లమెంట్ లో అడుగుపెట్టనున్నారు.  ఇందులో  శాంభవి చౌదరి, పుష్పేంద్ర సరోజ్, ప్రియా

Read More