Congress

మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.2,350 కోట్లు ఆదా

ఇప్పటివరకు 68 కోట్ల మంది మహిళలు ఫ్రీ జర్నీ చేసిన్రు: మంత్రి పొన్నం హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్

Read More

నేడు ఢిల్లీకి రేవంత్​

వరంగల్ సభకు రాహుల్​ను ఆహ్వానించనున్న సీఎం ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నడిప్యూటీ సీఎం భట్టి రెండురోజులుగా అక్కడేఉంటున్న మంత్రి ఉత్తమ్​ నామినేటెడ్

Read More

పరస్పర సహకారంతో బాధితులను రక్షించగలిగాం.. ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి 

అశ్వారావుపేట, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్ట్‌‌కు గండిపడడంతో తెలంగాణ, ఏపీలోని పలు గ్రామాలు ముంపు

Read More

మేడారం సమ్మక్క ప్రధాన పూజారి మృతి

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య (50) శనివారం చనిపోయారు. ముత్తయ్య గత 10 రోజుల నుంచి జ్వరంత

Read More

బీఆర్ఎస్, కాంగ్రెస్ యువతను మోసం చేశాయి: కిషన్ రెడ్డి

యూత్ డిక్లరేషన్ పేరుతో రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని ఫైర్ అయ్యారు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ఇస్

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసు..ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పరారీలో ఉన్న సీఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది సీఐడీ. మరో ఏ6 నిందితు

Read More

1.50 లక్షల కోట్లతో మూసీ అభివృద్ధి .. టూరిజం హబ్ గా హైదరాబాద్

   ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రం చేస్తం గోపన్ పల్లిలో ఎకరం రూ.వంద కోట్లు  ఐటీ ఫార్మా సంస్థలతోనే భూముల ధర పెరిగింది  ఇక

Read More

కేసీఆర్ అధికారంలో ఉండగానే మేడిగడ్డ కుంగింది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కేసీఆర్ అధికారంలో ఉండగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనిపై అప్పట్లో కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. నేష

Read More

ఈ నెల 23 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. అధికారులకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు

ఈ నెల 23 నుంచి బడ్జెట్ సమావేశాలకు  ప్రారంభం కానున్న  నేపథ్యంలో తెలంగాణ  సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్

Read More

జూలై 25న తెలంగాణ కేబినెట్ భేటీ

 తెలంగాణ కేబినెట్ జూలై 25న సమావేశం కానుంది.  అసెంబ్లీ కమిటీ హాలులో ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ  సమావేశం  

Read More

తెలంగాణ ఉన్నత పాఠ‌శాల‌ల ప‌నివేళ‌లు మార్పు

తెలంగాణ విద్యాశాఖ ప్రభుత్వ ఉన్నత పాఠ‌శాల‌ల ప‌నివేళ‌లు మారుస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠ‌శాల&zw

Read More

ఎన్టీఆర్ ఒక బ్రాండ్.. దేశానికి సంకీర్ణ రాజకీయాలు నేర్పించారు : సీఎం రేవంత్ రెడ్డి

రాజకీయాల్లో ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ HICCలో కమ్మ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత

Read More

10 కోట్ల విలువ చేసే కిలో హెరాయిన్ పట్టుకున్న పోలీసులు

సైబరాబాద్ పోలీసులు చేపట్టిన  సోదాల్లో 10 కోట్ల రూపాయల విలువ చేసే కిలో హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.ఈ సోదాల్లో నలుగురు నిందితులను అదుపులోకి త

Read More