Congress

కాంగ్రెస్​తోనే అన్ని వర్గాల అభివృద్ధి : దానం నాగేందర్

అంబర్​పేట, వెలుగు: కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమని సికింద్రాబాద్ కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. సోమవారం అంబర్​పేట

Read More

పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తాం : గడ్డం రంజిత్​రెడ్డి

వికారాబాద్, వెలుగు: పంద్రాగస్టు నాటికి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చేవెళ్ల కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి చెప్పారు.ఇచ్చ

Read More

కాంగ్రెస్ గెలిస్తే..ఇండ్లు, బంగారం గుంజుకుంటది: ప్రధాని మోదీ

    బండి, భూమి ఏమున్నా వదిలేట్టు లేదు      మండిపడ్డ కాంగ్రెస్​.. ఈసీకి ఫిర్యాదు     ఆస్తులు లెక్కి

Read More

పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తాం: గడ్డం వంశీకృష్ణ

    ప్రభుత్వరంగ సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ     సీఎం రేవంత్ సారథ్యంలో ప్రజలకు న్యాయం చేస్తున్నం: వివ

Read More

నాగార్జున సాగర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: ఉత్తమ్

నాగార్జున సాగర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు  మంత్రి కఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భా

Read More

బిడ్డ బెయిల్ కోసం ..మోదీ దగ్గర కేసీఆర్ పార్టీని తాకట్టు పెట్టారు: రేవంత్

పదేళ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  ఆకలి ఇండెక్స్ లో  125 దేశాల్లో భారతదేశం 111వ స్థానంలో ఉందని.

Read More

కాంగ్రెస్ దేశ సంపద దోచుకోవాలని చూస్తోంది: ప్రధాని మోదీ

యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, ఇండియాకూటమి నేతలు ప్రజల సంపాదన,ఆస్తులను దోచుకోవ డంపై దృష్టిపె

Read More

నామినేషన్ దాఖలు చేసిన పట్నం సునీత మహేందర్ రెడ్డి

మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా  పట్నం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తూముకుంట మున్సిపల్ పరిధిలోని మేడ్చల్ మల్కాజి

Read More

పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరిచిన బీజేపీ

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరిచింది.  గుజరాత్ లోని సూరత్ పార్లమెంట్ స్థానం ఏకగ్రీవమైంది.  సూరత్‌ లోక్ సభ స్థానం నుంచి ఆ పార్టీ

Read More

మోదీ, కేడీ కలిసి ఆదిలాబాద్ ను నిర్లక్ష్యం చేశారు : సీఎం రేవంత్ రెడ్డి

త్వరలోనే రైతు రుణమాఫీ చేసి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాంజీ గోండు పోరాటం మరువలేమని చెప్పారు. నాగోబా జాతరకు కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు.

Read More

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అంజయ్య

బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బోయినిపల్లి మండలం దుండ్రపల్లి గ్రామానికి చెందిన జంగం అంజయ్య నియమితుల

Read More

కాంగ్రెస్​లోకి కడెం జడ్పీటీసీ

కడెం, వెలుగు: బీఆర్​ఎస్​కు చెందిన కడెం జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డితోపాటు లక్ష్మీపూర్ గ్రామ మాజీ సర్పంచ్ విజయ్ రాజన్న  కాంగ్రెస్ లో చేరారు. ఉట్నూర

Read More

కాంగ్రెస్‌వి మోసపూరిత హామీలు : పాయల్‌ శంకర్‌

భైంసా, వెలుగు: మోసపూరిత హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌.. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలోనూ అవే మాటలు చెబుతోందని ఆదిలాబాద్&zwnj

Read More