Congress

గాంధీభవన్కు ఢిల్లీ పోలీసులు.. కాంగ్రెస్ సోషల్ మీడియాకు నోటీసులు

ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ వచ్చారు.. కేంద్ర హోంశాఖకు బీజేపీ కంప్లయింట్ చేయటంతో.. విచారణ కోసం ఆఘమేఘాలపై హైదరాబాద్ వచ్చారు ఢిల్లీ పోలీసులు. బీజేపీ కేంద్ర

Read More

17 ఎంపీ స్థానాలకు.. 625 మంది పోటీ

తెలంగాణలో  లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ఉపంహరణకు ఏప్రిల్ 29తో  గడువు ముగిసింది.  రాష్ట్రంలో మొత్తం 893 నామినేషన్లు దాఖలు కాగా..  ఇంద

Read More

కాకా కుటుంబం ప్రజా సేవకే అంకితం : వివేక్ వెంకటస్వామి

కాకా కుటుంబం ప్రజా సేవకే అంకితమన్నారు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూర్ మండలం సుందరసాలలో జరిగిన కార్నర్ మీటింగ్ లో వివేక్ పాల్గొన్నారు.

Read More

కురుమలకు రాజకీయ అవకాశాలు రావాలి: ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

 కురుమలకు మరిన్ని రాజకీయ అవకాశాలు రావాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం గాంధీ భవన్ లో కురుమ ఆత్మయ సమ్మేళనం

Read More

ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి షాక్.. చివరి నిమిషంలో బీజేపీతో కలిసి నామినేషన్ విత్ డ్రా

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి బిగ్  షాక్ తగిలింది.. ఇండోర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన అక్షయ్ క

Read More

కేసీఆర్ పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

వరంగల్: కేసీఆర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యాలు చేశారు.  తెలంగాణ  వనరులను కేసీఆర్ కుటుంబం  దోచుకుందన్నారు.  భూ కబ్జా కేసు

Read More

కేసీఆర్.. పొద్దుగాల చెప్పిన మాటలు.. రాత్రికి మర్చిపోతారు: ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

వరంగల్:  మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైరయ్యారు. కేసీఆర్ పొద్దుగాల చెప్పి రాత్రి మార్చిపోయే మాటలు వరంగల్

Read More

కేటీఆర్ అంటే కల్వకంట్ల థర్డ్ క్లాస్ రామారావు : వెలిచాల రాజేందర్ రావు

మాజీ మంత్రి కేటీఆర్ పై కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మండిపడ్డారు. కరీంనగర్ చౌరస్తాలో నిలబెడితే కాంగ్రెస్ అభ్యర్థిని ఎవ

Read More

ఎండలు మండిపోతున్నయ్.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మంత్రి సీతక్క

వరంగల్: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు మంత్రి సీతక్క.  ఏప్రిల్ 29వ తేదీ సోమవారం ఉదయం జిల్లాలో సీ

Read More

ప్రొఫెసర్​ జయశంకరే తెలంగాణ జాతిపిత

ప్రొఫెసర్​ జయశంకరే తెలంగాణ జాతిపిత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం వీ6, వెలుగుకు సీఎం రేవంత్​రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈ

Read More

బీజేపీ ఎంపీ శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత

కర్ణాటకలోని చామరాజనగర్‌కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వీ శ్రీనివాస ప్రసాద్ ఆదివారం రాత్రి బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశా

Read More

బీజేపీకీ కాంగ్రెస్, సీపీఎం సాయం .. సీఎం మమత ఆరోపణ

కలియాచక్: బెంగాల్​లో బీజేపీ గెలవడానికి కాంగ్రెస్, సీపీఎం సహాయం చేస్తున్నాయని రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. మోదీ ప్రభుత్వానికీ వ్యతిరేకంగా తృణమ

Read More

బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీలను సమాధి చేయాలి:కూనంనేని

సునీతామహేందర్​రెడ్డికి  సీపీఐ మద్దతు ఉంటది  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు అల్వాల్, వెలుగు: పదేండ్లు దే

Read More