Congress
అవమానాలు భరించలేకనే బీఆర్ఎస్ను వీడుతున్నరు : మంత్రి పొన్నం
ఆ పార్టీ ఉద్యమకారులను విస్మరించింది: మంత్రి పొన్నం కాంగ్రెస్లోకి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఆమె భర్త శోభన్ అత్తారింట
Read Moreఫ్రీ బస్సు తర్వాత ఆర్టీసీ కార్మికులు ఎక్కువ పని చేయాల్సివస్తుంది : హరీష్ రావు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశ పెట్టిన తర్వాత ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుందని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హ
Read Moreపార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో.. బీఆర్ఎస్కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా
లోక్ సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా బీఆర్ఎ
Read Moreకాంగ్రెస్ పార్టీ పథకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలు మొదలు పెట్టింది: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలు మొదలు పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదివారం(ఫిబ్రవరి 25) నాగర్ క
Read Moreబీఆర్ఎస్లో జరుగుతున్న అవమానాన్ని భరించలేకనే.. కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు: పొన్నం ప్రభాకర్
అమరుల త్యాగాలపై ఏర్పడిన బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందన్నారు మంత్రి పొన్నంప్రభాకర్. బీఆర్ఎస్ లో జరుగుతున్న అవమానాన్ని భరించలేకనే ఆపా
Read Moreకాంగ్రెస్ లో చేరిన డిప్యూటీ మేయర్ దంపతులు..
జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ దంపతులు మోతె శ్రీలత, శోభన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం గాంధీ భవన్ లో దీపా దాస్
Read Moreప్రధాని మోదీ దేశానికి ప్రమాదకరం: సీపీఐ నారాయణ
ప్రధాని మోదీ దేశానికి ప్రమాదకరమన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఆర్బీఐ, సీఈసీ వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలను బ్రష్ట్ పట్టిం
Read Moreగొర్రెల స్కామ్పై విచారణ చేస్తం.. బాధ్యులపై చర్యలు తీసుకుంటం
ఎల్బీనగర్, వెలుగు: గొర్రెల స్కీమ్ లో స్కామ్ పై విచారణ చేపడతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెల
Read Moreఎంపీ సీట్లపై బీజేపీ కసరత్తు.. కొన్నింటిపై క్లారిటీ!
పార్టీ నేతలతో హైకమాండ్ చర్చలు మహబూబ్నగర్ సీటుపై పీటముడి ఆ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి పట్టు సిట్టింగు స్థానాలు దాదాపు సిట్టింగ్ ఎంప
Read Moreఫాంహౌస్లో కేసీఆర్.. అమెరికాలో కేటీఆర్
బీఆర్ఎస్లో కనిపించని లోక్సభ ఎన్నికల హడావుడి హైదరాబాద్, వెలుగు: ‘సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కార్’ అ
Read More15 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపిస్తం: యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 15 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపిస్తామని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి అన్నారు. శనివారం గాంధీ భవ
Read Moreఆర్టీసీ ఆస్తులు ఆక్రమించి పార్టీలు మారినా వదలం: మంత్రి పొన్నం
పార్టీలు మారగానే పునీతులు కావడానికి తమది బీజేపీ కాదని ఎద్దేవా వీఐపీల డ్రైవర్లకు త్వరలో ఫిట్నెస్ టెస్టులు బిహార్ తరహాలో కులగణన చేస్త
Read Moreబీఆర్ఎస్కు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ దంపతుల రాజీనామా
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ దంపతులు మోతె శ్రీలత, శోభన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడారు. శనివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వాన
Read More












