Congress
మునిగిపోయే నావ..బీఆర్ఎస్.. అందులోకి పోయి ఆగం కావొద్దు: అంజన్ కుమార్ యాదవ్
మరో ఇరవై రోజుల్లో మునిగిపోయే నావ బిఆర్ఎస్ పార్టీ అని... అందులోకి పోయి ఆగం కావొద్దని ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్ కుమార్ యా
Read Moreనా కుటుంబం కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చింది: గడ్డం వినోద్
తమ కుటుంబం ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిందే తప్పా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లాగా అవినీతి అక్రమాలు చెయ్యడానికి కాదని గడ్డం వినోద్ అన్నారు. కేసీఆర్ సం
Read Moreబీజేపీ.. చెప్పింది చేస్తది..చేసేదే చెప్తది: కిషన్ రెడ్డి
అవినీతిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ.. చెప్పి
Read Moreరైతులకు ఒకేసారి రూ.రెండు లక్షల రుణమాఫీ : ఏనుగు రవీందర్ రెడ్డి
కోటగిరి, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డ
Read Moreబీఆర్ఎస్ అవినీతిపై..చర్యలుంటాయనే బీజేపీలో చేరాం: విజయశాంతి
బీఆర్ఎస్ అవినీతిపై..చర్యలుంటాయనే బీజేపీలో చేరాం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు: విజయశాంతి వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డికి ఇదే చెప్పారు
Read Moreఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు భూములు : ప్రియాంకాగాంధీ
ఆసిఫాబాద్/నిర్మల్, వెలుగు: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యంలోనే పేదలకు భూములు దక్కాయని, గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప
Read Moreఖమ్మం పాలిటిక్స్ కేసులు..కబ్జాల చుట్టే..
ఖమ్మం, వెలుగు : ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కేసులు, కబ్జాల చుట్టూ తిరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్
Read Moreసింగరేణిని బీజేపీ సర్కార్ అమ్మకానికి పెట్టింది: ఎమ్మెల్సీ కవిత
పెద్దపల్లి, రామగిరి, వెలుగు: బీజేపీ సర్కార్ సింగరేణిని అమ్మకానికి పెట్టిందని, కాంగ్రెస్ హయాంలో ఆ సంస్థ దివాలా తీసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సింగర
Read Moreతెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ దోచుకుంటున్నడు: జేపీ నడ్డా
దళితబంధులో కూడా బీఆర్ఎస్ నేతలు కమీషన్లు తీసుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఈ 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణలో రూ. 5 లక్షల క
Read Moreతెలంగాణ వచ్చినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ వచ్చిన తర్వాత.. మన తలరాతలు మారుతాయని అనుకున్నాం.. కానీ ఏ ఒక్కరి తలరాత మారలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన
Read Moreడిపాజిట్ రాని బీజేపీ.. బీసీ సీఎంను ఎలా చేస్తది: రేవంత్ రెడ్డి
డిపాజిట్ రాని బీజేపీ పార్టీ.. బీసీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో బీజేపీకి 105 స్థానాలల్లో డిప
Read Moreఇన్నీ అబద్దాలు ఎప్పుడూ వినలేదు.. మేడిగడ్డ కుంగడానికి నేను కారణమా?: ఉత్తమ్ కుమార్ రెడ్డి
కేసీఆర్, కేటీఆర్ లు దిగజారి మాట్లాడుతున్నారని.. ఇన్నీ అబద్ధాల మాటలు తాను ఇప్పటివరకు వినలేదని నల్గొండ ఎంపీ, హుజూర్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర
Read Moreబీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటే : ప్రియాంక గాంధీ
తెలంగాణను ఎలా అభివృద్ది చేయాలో కాంగ్రెస్ కు ఓ విజన్ ఉందన్నారు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ. అదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్లో కాంగ్రె
Read More













