Congress
నేను ఏ స్థాయిలో ఉన్న ములుగుకు ఆడబిడ్డనే: మంత్రి సీతక్క
ఏ స్థాయిలో ఉన్న ములుగుకు ఆడబిడ్డనేనని మంత్రి సీతక్క అన్నారు. సేవకురాలుగా ములుగు ప్రజలకు తాను ఎల్లప్పుడు సేవలందిస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇ
Read Moreసీఎం రేవంత్ కు మాజీ డీఎస్పీ నళిని ఎమోషనల్ పోస్ట్
తనకు మళ్లీ ఉద్యోగం ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదను మాజీ డీఎస్పీ నళిని తిరస్కరించారు. సీఎం రేవంత్ తనపై చూపిస్తున్న అభిమానానికి తన కళ్లు చెమ్మగి
Read Moreసీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ
సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాంరాజన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష
Read Moreమున్సిపాలిటీలపై కాంగ్రెస్ అవిశ్వాసం!
బీఆర్ఎస్ చైర్మన్లను గద్దె దింపేందుకుస్కెచ్ నల్గొండ, నేరేడుచర్లలో వేగంగా మారుతున్న పాలిటిక్స్ &n
Read Moreకాంగ్రెస్ను మేమే బతికిచ్చినం .. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్రావు
పదవులను గడ్డిపోచల్లా త్యజించినం హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్
Read Moreజనానికి మార్పు మత్తు ఎక్కిచ్చిన్రు: శంకర్నాయక్
మహబూబాబాద్ అర్బన్, వెలుగు : ప్రజలకు తాను చేసిన అభివృద్ధికి ఎక్కలేదని, మాయమాటలు చెప్పి మార్పు మత్తు ఎక్కించారని మాజీ ఎమ్మెల్యే శంకర్నాయక్
Read Moreకమల్నాథ్ కు కాంగ్రెస్ బిగ్ షాక్.. పీసీసీ చీఫ్ నుంచి తొలిగింపు
మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కు కాంగ్రెస్ అధిష్టానం బిగ్ షాకిచ్చింది. పీసీసీ చీఫ్ గా ఆయన్ను తప్పి్ంచింది. కమల్నాథ్ స్థానంలో OBC నాయకుడు జితు
Read More6 గ్యారంటీలను మొదటి 100 రోజుల్లో అమలు చేస్తాం: భట్టి విక్రమార్క
పేదల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీల చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. 23 మం
Read Moreనా సత్తా ఏంటో చూపిస్తా.. మోసం చేసిన వాళ్లకు శిక్ష తప్పదు: శంకర్ నాయక్
మహబూబాబాద్ లో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను ఎవరి జోలికి వెళ్లనని, తన జోలికి ఎవరన్నా వస్తే సహించేది లేదని, తన సత్తా ఏం
Read Moreఆ రూ.350 కోట్లు.. నా ఒక్కడివే కాదు : బాంబ్ పేల్చిన ఎంపీ
జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ కంపెనీలపై ఇటీవల ఆదాయపు పన్ను శాఖ జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. నాలుగు రోజుల పాటు డ
Read Moreపదేళ్ల ధ్వంసం కాదు.. 50 ఏళ్ల విధ్వంసం చూడండి :కేటీఆర్
గవర్నర్ ప్రసంగం విని ఒక సభ్యుడిగా సిగ్గుపడుతున్నానన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రభుత్వం
Read Moreధరణి పోర్టల్ రద్దు చేసి భూమాత పోర్టల్ తెస్తం: రామ్మోహన్ రెడ్డి
నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ, మండలిలో గవర్నర్ తమిళి సై ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.. అసెంబ్లీలో &n
Read More2024 లోక్సభ ఎన్నికలు.. ఒంటరి పోరుకు బీజేపీ సమాయత్తం
2024 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించింది. రాష్ట్రంలో ఇటీవల ము
Read More












