Congress

బీఆర్ఎస్ తుడిచి పెట్టుకుపోవడం కవిత పుణ్యమే:జీవన్ రెడ్డి

రాష్ట్రంలో రెండో అధ్యాయం మొదలు జగిత్యాల: బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్​ ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్​ చేశారు. జిల్లా కే

Read More

జన జాతర..  ఆరు గ్యారెంటీలకు వెల్లువలా దరఖాస్తులు

పండుగలా ప్రజాపాలన వెల్లువలా దరఖాస్తులు పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరు గ్యారెంటీలకే అప్లికేషన్లు పింఛన్ లబ్ధిదారులు అర్జీలు పెట్టొద్దని

Read More

బీజేపీలో ఓటమి భయం కనిపిస్తోంది. అందుకే కుట్రలు చేస్తోంది: రాహుల్ గాంధీ

బీజేపీలో ఓటమి భయం కనిపిస్తోంది..ఓటమి భయంతోనే కుట్రలు చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. మా పోరాటం అంతా వ్యవస్థలను నాశనం చేస్తున్న  బీజేపీపైనే

Read More

కాంగ్రెస్ అభయహస్తం అప్లికేషన్ ఇట్ల ఫిల్ చేయండి

రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది.  ఇవాళ్టి నుంచి జనవరి ఆరో తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది .  ఉదయం 8 గంటల నుంచి అన్ని గ్ర

Read More

ప్రజాపాలన షురూ.. ఆరు గ్యారంటీల అప్లికేషన్ కు క్యూ కట్టిన ప్రజలు

రాష్ట్రవ్యాప్తంగా ‍ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. డిసెంబర్  నుంచి జనవరి 6 తేదీ వరకు ‍ప్రజాపాలన కార్యక్రమం జరుగనుంది. ఉదయం ఎనిమిది గంట

Read More

కేసీఆర్ పాలనలో హైదరాబాద్ చుట్టూ లక్ష కోట్ల భూములు స్వాహా

హైదరాబాద్, వెలుగు:  గత బీఆర్​ఎస్​ పాలనలో జరిగిన భూదందా అంతా ఇంతా కాదు. అధికారం తమ చేతుల్లో ఉందన్న ధీమాతో గులాబీ లీడర్లు దొరికిన కాడికి దొరిక

Read More

మహిళలను లక్షాధికారులుగా మార్చడమే లక్ష్యం: ప్రధాని

  వికసిత్​ భారత్​ సంకల్స్ యాత్రలో ప్రధాని మోదీ గత పదేండ్లలో 10 కోట్ల మంది మహిళా సంఘాల్లో చేరిక వీడియో కాన్ఫరెన్స్​లో ఇంటరాక్ట్​ న్

Read More

కాంగ్రెస్​పై ప్రజలు తిరగబడే రోజులొస్తయ్: హరీశ్ రావు

మెదక్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలు చేయడం లేదని, ఆ పార్టీపై ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్

Read More

సింగరేణిలో ఎగిరిన ఎర్రజెండా .. గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ

  సింగరేణిలో ఎగిరిన ఎర్రజెండా ..  గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ  అత్యధిక ఏరియాల్లో గెలిచినా మెజార్టీ ఓట్లు పొందలేకపోయిన ఐఎన్‌&

Read More

అధికారులు ఇప్పుడు స్వేచ్ఛగా పని చేస్తున్నరు : బండి ‌‌‌‌‌‌‌‌సంజయ్

కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో అధికారులు నిర్బంధాల మధ్య పని చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి ‌‌‌‌‌‌&

Read More

తెలంగాణ అప్పుల పాలైందని సీఎం రాష్ట్ర పరువు తీసిండు : దాసోజు శ్రవణ్

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ అప్పుల పాలైందని ప్రధాని నరేంద్రమోదీ దగ్గర చెప్పి.. సీఎం రేవంత్​ రెడ్డి రాష్ట్రం పరువు తీశారని బీఆర్ఎస్ ​సీనియర్ ​నాయకుడు ద

Read More

డిసెంబర్ 29న మేడిగడ్డకు మంత్రులు

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్​కుమార్​రెడ్డి సహా పలువురు మంత్రులు శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డను సందర్శి

Read More

ఇవాళ( డిసెంబర్ 28) తెలంగాణకు అమిత్ షా

కొంగరకలాన్​లో లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం క్యాడర్ కు దిశా నిర్దేశం చేయనున్న కేంద్ర హోంమంత్రి నోవాటెల్ లో పార్టీ  ముఖ్య నేతలతో భేటీ చ

Read More