Congress
దొరల పాలన పోవాలి.. ప్రజల పాలన రావాలి : ప్రియాంక గాంధీ
కేసీఆర్ పాలన అంతా అవినీతిమయం.. దానికి ఎక్స్పైరీ డేట్ దగ్గరపడ్డది: ప్రియాంక గాంధీ రాష్ట్రాన్ని ఆగం పట్టిచ్చిండు ప్రజల నుంచి కోట్లకు కోట్లు
Read Moreవివేక్పై ఐటీ దాడి కాంగ్రెస్పై దాడే.. ఆయనకు అండగా ఉంటం : రేవంత్
వివేక్ దశాబ్దాలుగా నిజాయతీగా వ్యాపారాలు చేస్తున్నరు మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు.. ఇప్పు
Read Moreపార్టీ మారినందుకే ఈడీ దాడులు : వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల, వెలుగు: ‘‘కేసీఆర్ను మూడోసారి సీఎం చేయాలన్న బీజేపీ, బీఆర్ఎస్ ప్లాన్ రివర్స్ అయింది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేస
Read Moreఉద్యోగాలకోసం మనం కష్టపడుతుంటే..ప్రభుత్వం లీకులు చేస్తోంది: ప్రియాంక గాంధీ
ఎన్నికల టైంలో బీఆర్ఎస్ చెప్పే బూటకపు మాటలు నమ్మొద్దని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. తొర్రూరులో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభకు హాజరయ్యారు
Read Moreబీజేపీ అధికారంలోకి వస్తే.. ఎకరానికి రూ. 24 వేలు: బండి సంజయ్
కేసీఆర్ రైతులకు చేసే ఆర్థిక సాయం రూ.10 వేలు మాత్రమే.. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.24 వేలు అందిస్తామని కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి
Read Moreబీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్.. ఎంఐఎం సీ టీమ్: జైరాం రమేష్
తెలంగాణలో సామాజిక న్యాయం ఎక్కడ కనిపించట్లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయని విమర్శించారు.
Read Moreనాయకుల తీరు నచ్చక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యూత్
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నాయకుల తీరు నచ్చకపోవడంతో వివిధ జిల్లాల్లో యువత పార్టీలకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ల
Read Moreసెగ్మెంట్ రివ్యూ : వికారాబాద్ విజేత ఎవరు? .. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ
ఎమ్మెల్యే తీరుపై పార్టీని వీడిన గులాబీ నేతలు ప్రధాన లీడర్లంతా కాంగ్రెస్లో చేరగా పెరిగిన బలం చంద్రశేఖర్ పార్టీ మార్పుతో పట్టు కోల్
Read Moreబీజేపీతో దోస్తీ కుదరదు.. కాంగ్రెస్ను నమ్మితే మోసపోతం : మహమూద్ అలీ
ముస్లింల రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నది కేసీఆరే మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో హోం మంత్రి మహమూద్ అలీ హుస్నాబాద్, వెలుగు : ముస్లింలకు
Read Moreనవంబర్ 24, 25న తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం స్పీడప్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఇందులో భాగంగా పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ(నవంబర్ 24,25), రేపు తె
Read Moreరాజకుటుంబానికే పదవులు, గుర్జర్లకు అవమానం: ప్రధాని మోదీ
జైపూర్: కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్లో గుర్జర్లను అవమానిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. ఆ పార్టీ రాజేశ్ పైలట్ పై చూపించిన ద్వేషాన్నే ఆయన కొ
Read Moreకాంగ్రెస్లో చేరిన .. చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్
చొప్పదండి, వెలుగు: చొప్పదండి మున్సిపల్చైర్పర్సన్ గుర్రం నీరజ, భూమారెడ్డి దంపతులు, ఇతర బీఆర్ఎస్ లీడర్లు గురువారం ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి, చొప్పదం
Read Moreచెన్నూరు కాంగ్రెస్ లో భారీగా చేరికలు.. పార్టీలోకి ఆహ్వానించిన వివేక్ వెంకటస్వామి
కోల్ బెల్ట్/జైపూర్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలోని, క్యాతనపల్లి మున్సిపాలిటీ, భీమారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్లో చే
Read More












