Congress
ప్రజలు ఆగం కావద్దు.. ఆలోచించి ఓటేయాలి : కేటీఆర్
కాంగ్రెస్, బీజేపీ లీడర్లు పచ్చి మోసగాళ్లని, ఎన్నికల్లో లబ్ధి కోసమే మాయమాటలు చెప్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. దేశాన్ని 55 ఏండ్లు పాలించిన కాం
Read Moreతొలి ఏడాదిలోనే 2 లక్షల జాబ్లు..
ఫస్ట్ కేబినెట్ భేటీలోనే మెగా డీఎస్సీ..ఏటా జాబ్ క్యాలెండర్ రైతులకు 2 లక్షల రుణమాఫీ, 24 గంటలు ఉచిత కరెంట్ ధరణి స్థానంలో భూమాత పోర్టల్.. సీఎం
Read Moreమందు, బిర్యానీతో యూత్ ను బాల్క సుమన్ మభ్యపెడ్తుండు : వివేక్ వెంకటస్వామి
యువతకు ఉద్యోగాలు ఇప్పించాలనే కనీస సోయి లేని ఎమ్మెల్యే బాల్క సుమన్.. ఓట్లు దండుకోవడానికి యువతకు మద్యం పోస్తూ, బిర్యానీలు తినిపిస్తున్నాడని మాజీ ఎంపీ, చ
Read Moreసోనియా తెలంగాణ ఇవ్వకపోతే.. బీఆర్ఎస్ నేతలు బిచ్చమెత్తుకునేవారు: రేవంత్ రెడ్డి
2018లో కొడంగల్ నియోజకవర్గంలో కుట్ర జరిపి తనను అన్యాయంగా పోలీసులే కిడ్నాప్ చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆ తరువాత సోని
Read Moreధరణి తీసేస్తే పైరవీకారుల రాజ్యం వస్తుంది: కేసీఆర్
ధరణి తీసేస్తే పైరవీకారుల రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణితో రైతులకు భూములపై హక్కులున్నాయని చెప్పారు. ధరణితో 15 నిమిషాల్లో భూముల రిజిస్
Read Moreఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి
సినీనటి, బీజేపీ నేత విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఖర్గే విజయశాంతిని సాదరంగా పా
Read Moreరాక్షస పాలనను తరిమికొట్టడానికి రోజులు దగ్గర పడ్డాయ్: వివేక్ వెంకట స్వామి
రాష్ట్రంలో బీర్ఆర్ఎస్ రాక్షస పాలనను తరిమికొట్టడానికి రోజుల దగ్గరపడ్డాయని చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. కుట
Read Moreపగబట్టిన బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయద్దు: కేసీఆర్
పగబట్టిన బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయద్దని సీఎం కేసీఆర్ అన్నారు. రైతుల మోటార్లకు మీటార్లు పెట్టాలని మోదీ అన్నారని తెలిపారు. రాష్ట్రం నాశనం అవుతుంటే బీజే
Read More30 ఏళ్ల క్రితమే భూ భారతి వచ్చింది.. దానివల్ల ఏమీ కాలేదు: కేసీఆర్
30 ఏళ్ల క్రితమే భూ భారతి వచ్చింది.. దాని వల్ల ఏమీ కాలేదు.. అందుకే ధరణి తెచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు ఏ పద్దతిలో వస్తాయని నిలద
Read Moreకరీంనగర్ ఏ అభ్యర్థి గెలిస్తే.. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది: కేసీఆర్
దళితబంధు, రైతుబంధు వంటి సంక్షేమ పథకాలను కరీంనగర్ గడ్డపైనే ప్రకటించామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించామని చెప్ప
Read Moreమోదీ, కేసీఆర్ కలిసి వచ్చినా.. కాంగ్రెస్ గెలుపు ఖాయం: ఖర్గే
మోదీ, కేసీఆర్ కలిసి వచ్చినా.. తెలంగాణ కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. 2023, నవంబర్ 17వ తేదీ శుక్రవారం హైదరాబాద్ గాంధీ
Read Moreకాంగ్రెస్ తుఫాన్లో కేసీఆర్ కొట్టుకుపోతాడు: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ తుఫాన్ లో కేసీఆర్, బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో 24 గంటల కరెంట్.. కేవలం కేసీఆర్ ఇంటికి మ
Read Moreమేనిఫెస్టో కాంగ్రెస్ కు భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిది: రేవంత్ రెడ్డి
మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిదని రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీధర్ బాబు కన్వీనర్ గా ఏర్పడిన కమిటీ మేనిఫెస్టోను రూపొందించింద
Read More












