Congress
కేసీఆర్, ఒవైసీ తోక ముడిచారు:బండి సంజయ్
మామ, అల్లుడి సంగతి చూస్తం: సంజయ్ కరీంనగర్, వెలుగు: సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిరికిపందలని, ఇద్దరూ తోక ముడిచారని బీజేపీ
Read Moreఎమ్మెల్యే రాజాసింగ్ నామినేషన్ దాఖలు
గోషామహాల్ బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. బుల్లెట్&z
Read Moreచత్తీస్గఢ్లో 30% కమీషన్ సర్కార్ : ప్రధాని మోదీ
దోచుకోవడానికి ‘మహాదేవ్’ పేరునూ కాంగ్రెస్ వదిలిపెట్టలేదు: మోదీ బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో సీఎంకు లింకేంటి? అ
Read Moreకేసీఆర్పై రేవంత్ పోటీ!
ఈ నెల 8న కామారెడ్డిలో నామినేషన్ నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ 9న అక్కడే భారీ బహిరంగ
Read Moreభద్రాద్రిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
భద్రాచలం, వెలుగు : భద్రాచలం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ శనివారం శ్రీకారం చుట్టింది. ముందుగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ
Read Moreఅగ్రనేతల ఇలాకాల్లో బీసీల బిగ్ఫైట్!
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఏఐఎఫ్బీ నుంచి బరిలోకి.. జగదీశ్, ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్
Read Moreదుబ్బాకలో హోరాహోరీ
రెండోసారి గెలవాలని రఘునందన్ వ్యూహాలు సత్తా చాటాలని కొత్త ప్రభాకర్రెడ్డి ప్రయత్నాలు అసెంబ్లీలో అడుగుపెట్టాలని చెరుకు శ్రీనివాస్రెడ్డి తహతహ
Read Moreదీపావళి తెల్లారి నుంచి కేసీఆర్ సభలు
రెండో విడతలో 54 సభలు హుస్నాబాద్తో మొదలు గజ్వేల్తో ముగింపు హైదరాబాద్, వెలుగు: ఇప్పటికే పలు జిల్లాలను చుట్టేసి ప్రచార సభల్లో పాల్గొన్ని సీఎ
Read Moreపొలిటికల్ గిఫ్ట్లపై జీఎస్టీ కస్టమ్స్ నిఘా
ఎయిర్ కార్గో,రైల్వే పార్సిల్స్పై కస్టమ్స్ కన్ను ఎ
Read Moreరాజేంద్రనగర్లో టఫ్ ఫైట్
హైదరాబాద్, వెలుగు: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఈ సారి చతుర్ముఖ పోటీ కనిపిస్తున్నది. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మూడుసార్లు వరుసగా విజయం సాధించినప్పటికీ
Read Moreధరణి సమస్యల కుప్ప..మార్పులు చేసి మెరుగుపర్చాల్సిందే
రైతుబంధు రాదనడం దుష్ప్రచారం సమగ్ర భూసర్వే చేయాలె.. కౌలురైతులకు చట్టం తేవాలె తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టోలో వక్తల డిమాండ్ హైదరాబాద
Read Moreవంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం: భట్టీ
దొరల ప్రభుత్వాన్ని దించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ముదిగొ
Read Moreతెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే : అర్వింద్
తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు ఎంపీ. కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే అభ
Read More













