Congress

సింగరేణిని బీజేపీ సర్కార్​ అమ్మకానికి పెట్టింది: ఎమ్మెల్సీ కవిత

పెద్దపల్లి, రామగిరి, వెలుగు: బీజేపీ సర్కార్​ సింగరేణిని అమ్మకానికి పెట్టిందని, కాంగ్రెస్​ హయాంలో ఆ సంస్థ దివాలా తీసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సింగర

Read More

తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ దోచుకుంటున్నడు: జేపీ నడ్డా

దళితబంధులో కూడా బీఆర్ఎస్ నేతలు కమీషన్లు తీసుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఈ 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణలో రూ. 5 లక్షల క

Read More

తెలంగాణ వచ్చినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ వచ్చిన తర్వాత.. మన తలరాతలు మారుతాయని అనుకున్నాం.. కానీ ఏ ఒక్కరి తలరాత మారలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన

Read More

డిపాజిట్ రాని బీజేపీ.. బీసీ సీఎంను ఎలా చేస్తది: రేవంత్ రెడ్డి

డిపాజిట్ రాని బీజేపీ పార్టీ.. బీసీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో బీజేపీకి 105 స్థానాలల్లో డిప

Read More

ఇన్నీ అబద్దాలు ఎప్పుడూ వినలేదు.. మేడిగడ్డ కుంగడానికి నేను కారణమా?: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కేసీఆర్, కేటీఆర్ లు దిగజారి మాట్లాడుతున్నారని..  ఇన్నీ అబద్ధాల మాటలు తాను ఇప్పటివరకు వినలేదని నల్గొండ ఎంపీ, హుజూర్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర

Read More

బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటే : ప్రియాంక గాంధీ

తెలంగాణను ఎలా అభివృద్ది చేయాలో కాంగ్రెస్ కు ఓ విజన్ ఉందన్నారు  ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ.  అదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్‌లో కాంగ్రె

Read More

తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగుబంధం.. పచ్చబడ్డ రాష్ట్రాన్ని ఆగం కానివ్వద్దు: కవిత

తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ ది పేగు బంధమని.. కాంగ్రెస్ ది అధికారం కోసం అహంకారమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్ కు పెట్టే గుణం లేదని, అధికారకాంక్ష మాత

Read More

90 రోజుల్లో గొర్రెలు పంపిణీ చేస్తాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు : గొర్రెల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో గొర్రెలు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ హుజూర్ నగర్

Read More

దళిత సీఎం అర్హత.. ఇప్పటికీ ఎవరికి లేదా?

దళిత సీఎం అర్హత.. ఇప్పటికీ ఎవరికి లేదా? ఇంకెప్పుడు వస్తుందని కేసీఆర్​ను ప్రశ్నించిన కాంగ్రెస్​ పార్టీ ఇండియా టుడే ఇంటర్వ్యూలో సీఎం కామెంట్లపై ఫైర్​

Read More

రేవంత్ రెడ్డి పక్కా ఆర్​ఎస్​ఎస్ మనిషి : మహమూద్ అలీ

షాద్ నగర్, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పక్కా ఆర్ఎస్ఎస్ మనిషని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆయన మొదట ఆర్ఎస్ఎస్ లో పనిచేసి బీఆర్ఎస్, టీడీ

Read More

కేసీఆర్​, హరీశ్​పై ఈసీకి ఫిర్యాదు చేస్తం: కాంగ్రెస్​ నేత జి. నిరంజన్

హైదరాబాద్​, వెలుగు: కాంగ్రెస్ పార్టీని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు అడ్డగోలుగా తిడుతున్నరని.. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఆ పార్టీ

Read More

రాజస్థాన్‌‌లో పవర్ మళ్లీ కాంగ్రెస్ దే : మల్లికార్జున ఖర్గే

జైపూర్: ప్రధాని మోదీ ఎంత ప్రయత్నించినా రాజస్థాన్‌‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. శనివార

Read More

కరప్షన్, ఘర్షణల్లో రాజస్థాన్ టాప్: మోదీ

బుజ్జగింపుల కోసం ఆ పార్టీ ప్రజల ప్రాణాలు పణంగా పెడ్తది పండుగలు కూడా జరుపుకోలేని పరిస్థితి వస్తదని కామెంట్స్  జైపూర్​: కాంగ్రెస్ పార్టీ

Read More