corona deaths

ఏపీలో కొత్త‌గా 443 క‌రోనా కేసులు

ఏపీలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. ప్ర‌తి రోజూ భారీ సంఖ్య‌లో కొత్త‌గా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో 443 క‌రోనా కేసులు న

Read More

తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా.. కొత్తగా 730 కేసులు నమోదు

రోజురోజుకు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో అయితే ప్రతిరోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణ వ్యాప

Read More

మ‌హారాష్ట్ర‌లో 4 వేల మంది పోలీసుల‌కు క‌రోనా

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ విప‌రీతంగా విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డిలో ఫ్రంట్‌లైన్ వారియ

Read More

ఏపీలో 100 దాటిన కరోనా మ‌ర‌ణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజు రోజుకూ భారీగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 491 మందికి కరోనా పాజి

Read More

దేశవ్యాప్తంగా 24 గంటల్లో 14,516 కరోనా కేసులు

గత 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 14,516 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,95,048కు చేరింది. అదేవిధంగా 24 గంటల్లో 375 మంది కరోనా

Read More

త‌మిళ‌నాడులో ఒక్క రోజే క‌రోనాతో 30 మంది మృతి

త‌మిళ‌నాడులో క‌రోనా వైర‌స్ వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతోంది. ప్ర‌తి రోజూ పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య భారీగా న‌మోద‌వుతోంది. శ‌నివారం ఒక్క రోజే 1,989

Read More

క‌రోనా డెత్స్‌ లెక్క‌ల్లో భారీ తేడాలు.. ప్ర‌భుత్వ లెక్క వెయ్యి.. మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లెక్క 2 వేలు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో న‌మోద‌వుతున్న క‌రోనా మ‌ర‌ణాల లెక్క‌ల్లో భారీ తేడాలు క‌నిపిస్తున్నాయి. ఢిల్లీ ప్ర‌భుత్వం చెబుతున్న దానికి, ఢిల్లీ మున్సిప‌ల్ కార్

Read More

క‌రోనా మ‌ర‌ణాలు దాస్తే ప్ర‌భుత్వానికి ఒరిగేదేం లేదు: సీఎం

త‌మిళ‌నాడులో క‌రోనా మ‌ర‌ణాల‌ను ప్ర‌భుత్వం దాచిపెడుతోంద‌న్న‌ ఆరోప‌ణ‌లు అర్ధ‌ర‌హిత‌మ‌ని అన్నారు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి. క‌రోనా కేసులు, మ‌ర‌

Read More

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

క‌రోనా ప‌రీక్ష‌లపై ఇచ్చిన‌ ఆదేశాలు అమ‌లు చేయ‌క‌పోవ‌డంపై ఆగ్ర‌హం కరోనా టెస్టుల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదంటూ తెలంగాణ‌ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్

Read More

4 ల‌క్ష‌లు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచం మొత్తాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 4 ల‌క్ష‌ల మందికి పైగా ఈ మ‌హ‌మ్మార

Read More

దేశవ్యాప్తంగా కరోనాతో 294 మంది మృతి

భారత్‌లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 9887 కొత్త కేసులు నమోదుకాగా.. 294 మంది చనిపోయారు. ఇప్పటివరకు భారత్‌లో 2,36,657 కేస

Read More

అక్కడ కరోనా మరణాల్లేవ్

న్యూఢిల్లీ, వెలుగు: మన దేశంలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. 4 రోజుల్లోనే 900 మంది చనిపోయారు. అయితే దేశంలోని 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్

Read More

50 ఏళ్లు దాటితే.. గండమే

హార్ట్ డిసీజ్, కేన్సర్‌‌‌‌‌‌‌‌, లంగ్స్‌‌‌‌, కిడ్నీ ప్రాబ్లమ్​, డయాబెటిస్​ ఉన్నోళ్లకు హైరిస్క్ కరోనా మృతుల్లో 70 శాతం వాళ్లే  రాష్ట్రంలో 412 మంది వృద్ధ

Read More