
Corona Positive
దేశంలో 30 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం నాటి కేసులతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30 లక్షల మార్కును దాటింది. తాజాగా గత 24 గంటల్లో 69,2
Read Moreజానపద గాయకురాలు షర్దా సిన్హా కు కరోనా పాజిటివ్
ప్రముఖ జానపద గాయకురాలు షర్దా సిన్హా కరోనా బారిన పడ్డారు. దీనికి సంబంధించి షర్దా సిన్హా ఫేస్బుక్లో విడుదల చేసిన ఓ వీడియోలో ఈ విషయాన్ని తెలిపారు. ఎన్న
Read Moreలాలూ ప్రసాద్ భద్రతా సిబ్బంది 9మందికి కరోనా పాజిటివ్
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భద్రత కోసం నియమించిన తొమ్మిది మంది సిబ్బందికి కరోనా సోకింది. పశువుల దాణా కుంభకోణం కేసులో జైలు శిక్
Read Moreతెలంగాణలో లక్షకు చేరువలో కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,967 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
Read Moreకేంద్ర మంత్రి గజేంద్ర సింగ్కు కరోనా
న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే గురువారం ట్విట్టర్ లో వెల్లడించారు. ‘‘కరోనా లక్షణాలు కన
Read Moreసర్పంచ్ ద్వారా ఎమ్యెల్యేకు కరోనా
కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
Read Moreకడప సెంట్రల్ జైళ్లో 317 మందికి కరోనా
కడప సెంట్రల్ జైళ్లో కరోనా పంజావిసిరింది. దాదాపు 300 మందికి పైగా ఖైదీలకు కరోనా సోకింది. బాధితుల్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. వై
Read Moreదేశంలో 25 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు గత వారం రోజుల నుంచి 60 వేలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా 65,002 కరోనా కేసులు నమోదయ్యయని కేంద్ర కుటుంబ మరియు ఆరోగ్య శాఖ ప్రకటించ
Read Moreరాష్ట్రంలో 90 వేలు దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1863 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
Read Moreకోజికోడ్ రెస్క్యూ ఆపరేషన్లోని 22 మంది అధికారులకు కరోనా పాజిటివ్
కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న విమానం ఘోర ప్రమాదానికి గురైంది. టేబుల్ టాప్ వంటి ఆ విమానాశ్రయంలో విమానం రన్ వే మీద నుంచి జారిపోయి రె
Read Moreకరోనాతో వారంలో భార్యభర్తలు మృతి.. హాజరైన మరో 9 మందికి పాజిటివ్
కామారెడ్డి పంచముఖి హనుమాన్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతూ స్రవంతి(30) అనే మహిళ మృతిచెందింది. ఆమె భర్త రాజేష్ (35) కూడా వారం రోజ
Read Moreరాష్ట్రంలో 88 వేలు దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు 88,396కు చేరాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1921 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. తాజాగా గుర
Read Moreప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 2,76,398 కరోనా కేసులు
కరోనావైరస్ ప్రపంచదేశాలన్నింటిని వణికిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 2,76,398 కేస
Read More