Corona Positive

టీటీడీలో 98 మందికి కరోనా

టీటీడీలో 98 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. దాంతో ఉద్యోగులకు ఎక్కువ టెస్టులు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు

Read More

న‌గ‌రిలో ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా

ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 25 వేలను దాటింది. చిత్తూరు జిల్లాలో కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే 2,200 కేసులు

Read More

ఒకరి నుంచి 119 మందికి కరోనా.. ఫలితాలు రావాల్సినవి మరికొన్ని

చేపలు తినాలన్న కోరిక.. వారందరినీ కరోనా బారినపడేసింది. చేపల వ్యాపారికి కరోనా సోకడంతో.. అతని దగ్గర చేపలు కొన్న వారందరికీ కరోనా సోకింది. తిరువనంతపురానికి

Read More

కరోనా నుంచి కోలుకున్నవారికి ఈటెల రాజేందర్ అభ్యర్థన

కరోనా బారినపడి కోలుకున్న వారికి తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఓ అభ్యర్థన చేశారు. కరోనా పేషంట్లు ప్లాస్మా థెరపీతో తొందరగా కోలుకుంటుండటంతో.. క

Read More

టీటీడీలో 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్‌ తన ప్రతాపాన్ని కొనసాగిస్తోంది. దీంతో రోజు రోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దాదాపు అన్ని ప్రాంతాలతో ప

Read More

దొంగ‌కి క‌రోనా పాజిటివ్: చికిత్స కోసం జైలు నుంచి ఆస్ప‌త్రికి.. అక్క‌డ జంప్‌

దొంగత‌నం కేసులో సెంట్ర‌ల్ జైలులో ప‌డ్డాడు. తీరా అక్క‌డ క‌రోనా వైర‌స్ సోకింద‌ని తెలియ‌డంతో పోలీసులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స అందించాక కోలుకుంటే

Read More

సెల్ఫ్ ఐసోలేషన్ లోకి జార్ఖండ్ సీఎం

తన మంత్రిమండలిలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సెల్ఫ్ ఐసోలేషన్ విధించుకున్నారు. తన కేబినెట్ మంత్రి మిథిలేష్ ఠాకూర

Read More

క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డ మ‌రో దేశాధ్య‌క్షుడు..

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన క‌రోనా వైర‌స్ యావ‌త్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. సామాన్యుల నుంచి దేశాధినేత‌ల వ‌ర‌కు ఎవ‌ర‌నీ వ‌దిలిపెట్ట‌డం లేదు ఈ మ‌హ‌మ

Read More

ఏపీ మహిళా శిశుసంక్షేమశాఖ ఆఫీసులో 33 మందికి కరోనా

ఏపీ మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యాలయంలో 33 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో సిబ్బంది మొత్తం ఆందోళన చెందుతున్నారు. దీంతో కార్యాలయాన్ని తాత్కాలికంగా మూ

Read More

సింగపూర్ ‘టోకెన్ ట్రేసింగ్’

కాంటాక్ట్లను గుర్తించడానికి ‘ట్రేస్ టుగెదర్ టోకెన్’ పరికరం ఇప్పటికే వృద్ధులకు పంపిణీ.. మరింత మందికి ఇచ్చేందుకు రెడీ బ్లూటూత్, క్యూఆర్ కోడ్లతోనే పనిచేస

Read More

షాద్ నగర్ లో నలుగురు మహిళలకు కరోనా.. 59 కి చేరిన కేసుల సంఖ్య

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కరోనా చాప కింద నీరులాగా విస్తరిస్తోంది. షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే క‌రోనా కేసుల సంఖ్య 59కి చేరింది.

Read More