ఏపీ మహిళా శిశుసంక్షేమశాఖ ఆఫీసులో 33 మందికి కరోనా

ఏపీ మహిళా శిశుసంక్షేమశాఖ ఆఫీసులో 33 మందికి కరోనా

ఏపీ మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యాలయంలో 33 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో సిబ్బంది మొత్తం ఆందోళన చెందుతున్నారు. దీంతో కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. గుంటూరు జిల్లా, అమరావతి రోడ్డులో ఉన్న మహిళా శిశుసంక్షేమ రాష్ట్ర కార్యాలయంలో ఒకే రోజు 33 మంది ఉద్యోగులకు పాజిటీవ్ వచ్చింది. మొదటగా శాఖకు చెందిన రాష్ట్ర డైరెక్టర్‌కు పాజిటీవ్ వచ్చింది. దాంతో మొత్తం సిబ్బంది 120 మందికి పరీక్షలు చేయగా.. వారిలో 33 మందికి పాజిటీవ్ గా నిర్ధారణ అయింది.

For More News..

ఇన్‌స్టాగ్రాంలో ఒక్క పోస్టుకు రూ. 7.5కోట్లు

గల్వాన్ లోయ నుంచి వెనక్కి తగ్గిన చైనా

గాలి ద్వారా కరోనావైరస్.. ఆధారాలున్నాయంటున్న సైంటిస్టులు

రోజూ 24 కి.మి. సైకిల్‌‌పై బడికి.. టెన్త్‌‌లో టాప్‌‌ సాధించిన రైతు బిడ్డ