రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కరోనా చాప కింద నీరులాగా విస్తరిస్తోంది. షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 59కి చేరింది. కరోనా బారిన పడి ఇప్పటికే ఐదుగురు మృతి చెందగా, వైరస్ బారిన పడి చికిత్స పొంది 29 మంది కోలుకున్నారు. అయితే తాజాగా నలుగురు మహిళలకు రావడం కలకలం రేపుతుంది. కరోనా వైరస్ లక్షణాలున్న మొత్తం 185మందిని గుర్తించి, డాక్టర్లు పరీక్షలు చేశారు. రిపోర్ట్స్ సోమవారం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
షాద్ నగర్ లో నలుగురు మహిళలకు కరోనా.. 59 కి చేరిన కేసుల సంఖ్య
- హైదరాబాద్
- July 6, 2020
లేటెస్ట్
- బుట్టబొమ్మకి..కోలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్
- తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి
- హైదరాబాద్ పోలింగ్పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్
- నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్ రెడ్డి
- వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను..రిపేర్ చేయండి : మంత్రి కోమటిరెడ్డి
- కన్నప్పలో కీ రోల్
- ఎమ్మెల్యే కారు నంబరుతో మరో కారు చక్కర్లు
- కేఏ పాల్పై చీటింగ్ కేసు
- రైతులను మోసం చేస్తున్నరు : మహేశ్వర్ రెడ్డి
- ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
Most Read News
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి