corona virus
ఖమ్మం జిల్లాలో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఖమ్మం జిల్లాలో ఆదివారం 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. నేలకొండపల్లి మండలంలో కరోనా పాజిటివ్ రోగ
Read Moreవాయిదా పడిన ఇంటర్ పరీక్షలు జూన్ 3 నుంచి
లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఇంటర్ జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజెస్ పరీక్షలను
Read Moreకంటైన్మెంట్ జోన్లతో పాటు రాష్ట్రమంతా లాక్ డౌన్ పొడిగింపు
జూన్ 30 వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల నే
Read Moreఏపీలో 9370 టెస్టులు.. 98 కొత్త కేసులు
ఇద్దరు మృతి అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,370 శాంపిల్స్ టెస్టు చేయగా 98 మందికి పాజిటివ్ కన్ఫా
Read Moreకరోనాతో అసిస్టెంట్ సబ్ ఇనిస్పెక్టర్ మృతి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారిన పడి ఢిల్లీలో ఓ అసిస్టెంట్ సబ్- ఇనిస్పెక్టర్ చనిపోయారు. ఆయనకు కరోనా పాజిటివ్ కన్ఫామ్ కావడంతో వారం నుంచి ఆర్మీ బేస్ ఆస్
Read Moreప్రజల జీవితాలతో సీఎం చెలగాటం ఆడుతున్నడు
సీఎం కేసీఆర్ ప్రజల్ని ప్రజలుగా చూడటం లేదని వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడన్నారు పీసీసీ కోశాధికారి గుడూరు నారాయణ రెడ్డి. ప్రజలకు ఓ రోల్ మోడల్ గా ఉం
Read Moreన్యాయ వ్యవస్థ లాక్ డౌన్ జూన్ 6 వరకు పొడిగింపు: హైకోర్టు
హైదరాబాద్: రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ లాక్ డౌన్ ను జూన్ 6 వరకు పొడిగిస్తున్నట్టు హై కోర్టు తెలిపింది. కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్ డౌన్ ను పొడిగించిన హ
Read Moreఏపీలో కొత్తగా 85 కరోనా కేసులు.. ఒకరు మృతి
ఏపీలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. కరోనా ప్రభావానికి సంబంధించి ప్రభుత్వం తాజాగా హెల్త్ బులిటెన్ను విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా
Read Moreచిన్నారులపై కరోనా పంజా..వైరస్ వచ్చిన వారిలో 300 మంది పిల్లలే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడ్డ వారిలో పెద్ద సంఖ్యలో చిన్న పిల్లలూ ఉంటున్నారు. ఫంక్షన్లు, హాస్పిటళ్లకు వెళ్లడంతో కొందరికి.. ఎటూ
Read Moreదయచేసి ప్రజలెవరూ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి రావొద్దు
సిద్దిపేట జిల్లా: గజ్వేల్ ఐఓసీ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్
Read Moreఒకే రోజులో 131 మంది పోలీసులకు వైరస్
ముంబై: మహారాష్ట్రను కరోనా వణికిస్తోంది. రోజురోజుకు పోలీస్ విభాగంలో వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 131 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ క
Read Moreఏపీలో భారీగా పెరిగిన కేసులు.. ఒకే రోజులో 134 మందికి వైరస్
అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన ఒక్క రోజులో కొత్తగా 134 వైరస్ పాజిటివ్ కేసులు ఫైల్ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,117 కు చేరుకుంది. వైరస్ కు
Read More14 వేల మంది సినీ కార్మికుల కుటుంబాలకు తలసాని సాయం
కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్ లో వేలాది మంది సినీ కార్మికులు పలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ-టీవీ కార్మికులకు సాయమందించేందుక
Read More