corona virus
కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్వైజర్ ఫ్యామిలీలో కరోనా
కొడుకు, భార్యకు వైరస్ పాజిటివ్ జమ్మూ: జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము అడ్వైజర్ ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. అడ్వైజర్ భార్య, కొడుకుక
Read Moreలాక్డౌన్ ఎఫెక్ట్: భర్త అంత్యక్రియలకు రాలేకపోయిన భార్య
ఇబ్రహీంపట్నం: లాక్డౌన్ కారణంగా ఓ మహిళకు తన భర్తను కడసారి చూసే అవకాశం కూడా లేకుండా పోయింది . విదేశాల్లో కూతురి వద్ద ఉండడం వల్ల భర్త అంత్య
Read Moreరెండ్రోజుల్లో 278 మంది పోలీసులకు వైరస్
ముంబై: గడిచిన రెండు రోజుల్లో 278 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకిందని మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం తెలిపారు. దీంతో రాష్ట్రంలోని పోలీసు సిబ్బందిలో మొత్
Read More13వేలు దాటిన కరోనా కేసులు : ఊహించని నిర్ణయం తీసుకున్న సీఎం
రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తుంటే భక్తుల దర్శనాలపై తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సర్కార్ నిర్ణయం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార
Read Moreఢిల్లీ జైలులో కరోనా కలకలం
అసిస్టెంట్ సూపరింటెండెంట్కు వైరస్ న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణి జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ కు కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. జైలులో హెడ్ వార్డె
Read Moreరాష్ట్రంలో కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన వాటిలో 34 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. వారితో పా
Read Moreదొంగకు కరోనా.. 30 మంది పోలీసులు క్వారంటైన్కు
భువనేశ్వర్: అరెస్టయిన ఓ దొంగకు కరోనా పాజిటివ్ కన్ఫామ్ కావడంతో అతన్ని పట్టుకున్న పోలీసులందరినీ అధికారులు క్వారంటైన్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే..
Read Moreబేకరీ ఓనర్కు కరోనా.. 300 మంది క్వారంటైన్కు
తిరువనంతపురం: కేరళలోని ఓ బేకరీ ఓనర్ కు కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. ఇడుక్కి జిల్లాలోని పుట్టాడి వద్ద బేకరీ నడుపుతున్న 39 ఏళ్ల వ్యక్తికి కిందటి గురువ
Read Moreయూవీ కిరణాలతో వైరస్కు చెక్
హైదరాబాద్, వెలుగు: వైరస్కు చెక్ పెట్టే యూవీ ప్రొడక్ట్లను రీవాక్స్ ఫార్మా లాంచ్ చేసింది. యూవీరోవా బీఆర్(అటానమస్ బెడ్ రోవర్ రోబో), యూవీరోవా ఎస్టీ
Read Moreలాక్డౌన్ మరో రెండు వారాలు పొడిగిస్తే బెటర్
కేంద్రానికి లేఖ రాసిన అస్సాం సీఎం గౌహతి: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ను మే 18 నుంచి మరో రెండు వారాల పాటు పొడిగించాలని అస్సాం ప్రభుత్వం కేంద
Read Moreఏపీలో భారీగా పెరిగిన కేసులు.. ఒక్కరోజులో 102 మందికి వైరస్
అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే 102 కేసులు నమోదయ్యాయి. దీంతో శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,307కు పెరిగిందని అక
Read Moreఅమెరికాలో లెక్కలోకి రాని కరోనా మరణాలు చాలానే ఉన్నాయి
అంగీకరించిన టాస్క్ ఫోర్స్ మెంబర్ ఆంథోని ఫౌచీ వాషింగ్టన్ : కరోనా తో అత్యంత ఎఫెక్ట్ అవుతోంది అమెరికానే. దీని బారిన పడి ఇప్పటికే దాదాపు 85 వేల మంది చని
Read More