
corona
దేశంలో లక్షా 25 వేలు దాటిన కరోనా మరణాలు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 50,357 కేసులు నమోదవగా మరో 577 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా కేసులు 84,62,081 కు చేరగా.. మరణ
Read Moreకరోనా వారియర్స్కు ఇన్సెంటివ్స్ ఇస్తలె
10% చొప్పున ఇస్తామని గతంలో రాష్ట్ర సర్కార్ ప్రకటన 2 నెలలకు మాత్రమే చెల్లింపు.. ఆ తర్వాత నుంచి బంద్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న హెల్త్ స్టాఫ్ హైదర
Read Moreదేశంలో 84 లక్షలు దాటిన కేసులు..77 లక్షలకు పైగా రికవరీ
దేశంలో కరోనా కేసులు 84 లక్షలు దాటాయి. నిన్న కొత్తగా 47,638 కేసులు నమోదవ్వగా మరో 670 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా కేసులు 84,11,724 కు చేరగా.. మర
Read Moreఫ్రెషర్లకు పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు
ఎడ్టెక్, ఈలెర్నింగ్, హెల్త్ కేర్ సెక్టార్లో పెరిగిన హైరింగ్ ముంబై: జాబ్ మార్కెట్లో ఫ్రెషర్స్కు డిమాండ్ పెరుగుతోంది. లాక్డౌన్తో
Read Moreకరోనాతో చనిపోయిండు.. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిండు
నార్త్ డకోటా (యూఎస్): నెల రోజుల క్రితం చనిపోయిన వ్యక్తి.. మంగళవారం అనౌన్స్ చేసిన రిజల్ట్స్లో విజయం సాధించాడు. అమెరికా నార్త్ డకోటాకు చెందిన
Read Moreరాజశేఖర్ కోలుకుంటున్నాడు..
ఇటీవల కరోనా బారిన పడ్డ నటుడు రాజశేఖర్ కోలుకుంటున్నారని ఆయన భార్య జీవిత తెలిపారు. సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. డాక
Read Moreదేశంలో 83 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,254 కేసులు నమోదవడంతో కరోనా కేసులు 83 లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశంలో 83,13,877 కరోనా
Read Moreకరోనాకు రానున్న 90 రోజులు అత్యంత కీలకం
మళ్లీ విజృంభించే అవకాశం ఉంది రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు హెచ్చరిక వరంగల్ అర్బన్: మహమ్మారి కరోనాకు రానున్న 90 రోజులు అత్య
Read Moreదేశంలో ఒక్కరోజే 38,310 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా తగ్గుతున్నాయి. ప్రతి రోజు 50 వేల కేసులు నమోదవుతుండగా..గడిచిన 24 గంటల్లో 38,310 కేసులు నమోదయ్యాయి. 490 మరణించార
Read Moreకరోనాతో పేషెంట్లకు కొత్త సమస్యలు..తాజా గైడ్ లైన్స్..
డిప్రెషన్, మతిమరుపుతో బాధపడుతున్న 30 శాతం మంది టెన్షన్, ఒత్తిడికి లోనవుతున్నరు..అతిగా భయపడుతున్నరు ట్రీట్ మెంట్ పై తాజాగైడ్ లైన్స్ జారీ చేసిన కేం
Read Moreదేశంలో కరోనా టెస్టులు 11 కోట్లు.. కేసులు 82 లక్షలు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 8,55,800 టెస్టులు చేశారు. వీటితో కలిపి దేశంలో అక్టోబర్ 1 నాటికి కరోనా టెస్టుల సంఖ్య
Read Moreతెలంగాణలో ఒక్కరోజే 922 కేసులు..7 మంది మృతి
తెలంగాణలో గత 24 గంటల్లో 922 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మరో ఏడుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 2 లక్షల 40 వేల 970 క
Read More