cotton

పత్తికి పొగాకు లద్దె పురుగు ..కాత దశలో తీవ్ర నష్టం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో అత్యధికంగా సాగవుతున్న పత్తిపంటను పొగాకు లద్దెపురుగు దెబ్బతీస్తోంది. పలు జిల్లాల్లో పంటను తీవ్రంగా నష్ట పరుస్తోంది. రోజ

Read More

పత్తి రైతులను దోచుకుంటున్నా పట్టించుకోరా?

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న సీడ్ కంపెనీలు రైతులను మోసం చేస్తున్నయి ఏం చర్యలుతీసుకున్నరో చెప్పాలని ఆదేశం హైదరాబాద్,వెలుగు: విత్తన కంపెనీలు

Read More

నల్గొండలో పత్తి మాఫియా!

నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో పత్తి మాఫియా పడగ విప్పింది. నిషేధిత బీజీ-3 విత్తనాలతో పాటు, ప్రస్తుతం వాడకంలో ఉన్నటువంటి బీజీ-2 సీడ్స్​ను సైతం వక్రమ

Read More

పత్తి రైతులను ముంచుతున్నమధ్యవర్తులు

హైదరాబాద్​, వెలుగు: విత్తన (సీడ్​) పత్తి రైతులను ఆర్గనైజర్లు (మధ్యవర్తులు) ముంచేస్తున్నారు. సిండికేట్​గా మారి కమీషన్ల రూపంలో వందల కోట్లు దండుకుంటూ దగా

Read More

చెప్పిన పంటలు వేయకుంటే రైతుబంధు రాదు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం చెప్పిన పంట వేయకుంటే రైతు బంధు రాదని సీఎం కేసీఆర్​ తేల్చిచెప్పారు. ఈ వానాకాలంలో పత్తి పంట వేసి ధనవంతులు కావాలని, కంది పంట

Read More

కొంటరా.. కొనరా?: కంది, పత్తి రైతుల ఆందోళన

నారాయణపేట, సిద్దిపేటలో కంది రైతుల ఆందోళన సుల్తానాబాద్​లో రోడ్డుపై పత్తి రైతుల బైఠాయింపు నారాయణపేట టౌన్, హుస్నాబాద్,​వెలుగు: రైతులు పండించిన కందులను కొ

Read More

అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య

ఉట్నూరు, వెలుగు: అప్పుల బాధతో ఓ గిరిజన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్​జిల్లా పాత ఉట్నూరు నాగిరెడ్డి నగర్​లో ఉంటున్న జాదవ్​తాతేరావ్(59) మూడెకరాల

Read More

పత్తికి మద్దతు ధరలేక అన్నదాత కష్టాలు

నేలను నమ్ముకుని రెక్కలను ముక్కలు చేసి.. పత్తి పండించిన  రైతన్నలకు మార్కెట్ లో మద్దతు ధర పలకటం లేదు. అన్నదాతలు పండించిన పత్తికి మద్దతు ధర కల్పించి…నష్ట

Read More

ఆగి సాగిన పత్తి కొనుగోళ్లు

బకాయిల కోసం కొనుగోళ్లను బంద్​ చేసిన వ్యాపారులు. . మంత్రి హామీతో మళ్లీ షురూ సోమవారం ఉదయం మార్కెట్లలో నిలిచిన కాటన్​ విక్రయాలు నిరసనగా పలుచోట్ల ఆందోళనకు

Read More

పత్తి రైతులు మునుగుతున్నరు

12% తేమ మించితే కొనుగోలు చేయని సీసీఐ అందినకాడికి దోచుకుంటున్న వ్యాపారులు క్వింటాల్​కు రూ. 1500 కూడా దక్కని పరిస్థితి అకాల వర్షాలతో భారీగా తగ్గిన దిగు

Read More

డాక్టర్ల నిర్లక్ష్యం: కడుపులో కాటన్ పెట్టి కుట్లేశారు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఓ బాలింతకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు… సర్జికల్ కాటన్ ను కడుపులోనే ఉంచి కుట్లు వేశారు. డెల

Read More

సీసీఐ..కేంద్ర నియమాలను పట్టించుకోవట్లే

పత్తి కొనుగోలులో సీసీఐ కేంద్ర నియమాలను పాటించడం లేదన్నారు ఎంపీ సోయం బాపూరావు. కేంద్ర నిబంధనల  ప్రకారం ఐదు సార్లు తేమ శాతం లెక్కించాలి కానీ అలా ఎక్కడా

Read More

తడిసిన పత్తిని కూడా కొనేలా చర్యలు : కిషన్ రెడ్డి

హైదరాబాద్ : పత్తి నష్టాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు ఎంపీ కిషన్ రెడ్డి. శనివారం కాటన్ కార్పొరేషన్ ఇండియా అధికారులతో కే

Read More