court
న్యూసెన్స్ కేసులో ఏడుగురికి జైలు శిక్ష
మెహిదీపట్నం/ముషీరాబాద్, వెలుగు: మద్యం తాగి న్యూసెన్స్ చేస్తున్న ఓ వ్యక్తికి నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. ఇన్ స్పెక్టర్ అభిలాష్ తె
Read Moreకత్తితో తిరిగిన వ్యక్తికి 5 రోజుల జైలు
శిక్ష విధించిన నాంపల్లి కోర్టు మెహిదీపట్నం, వెలుగు : రాత్రి వేళలో కత్తి పట్టుకుని తిరిగిన వ్యక్తికి నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. మంగ
Read Moreతండ్రిని చంపిన కొడుకుకు జీవిత ఖైదు
సుల్తానాబాద్, వెలుగు: తండ్రిని కొట్టి చంపిన కొడుకుకు పెద్దపల్లి జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి. జూలపల్లి మండలం అబ్బా
Read Moreహత్య కేసులో మహిళకు జీవిత ఖైదు
శిక్ష విధించిన వికారాబాద్ జిల్లా కోర్టు వికారాబాద్, వెలుగు : హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు విధిస్తూ వికారాబాద్ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.
Read Moreగ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
గ్రూప్1 పరీక్షలు మొత్తం రద్దు చేయాలని ఎన్ఎస్ యూఐ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్ హై కోర్టు ఆగస్టు 3న విచారణ చేపట్టింది. పిటిషన్ పై బోర్డు
Read Moreధిక్కార కేసుల విచారణలో ఎమోషనల్ కావొద్దు!
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కార కేసుల విచారణ సందర్భంగా ఎమోషనల్ కావొద్దని, ధిక్కార తీవ్రత ఆధారంగా జ్యుడీషియల్ పరిధికి లోబడి శిక్ష విధించాలని సుప్రీంకోర్టు బ
Read Moreఆర్టీఐకి దరఖాస్తు చేస్తే.. 40 వేల పేజీల ఆన్సర్ వచ్చింది..
ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన ధర్మేంద్ర శుక్లా కొవిడ్19 టైంలో మెడిసన్స్, పరికరాలు, మ
Read Moreప్రభుత్వ ఉద్యోగికి 383 ఏళ్ల జైలు శిక్ష..
ఎవరైనా దోషిగా తేలితే ఎన్నేళ్లు జైలు శిక్ష వేస్తారు? మహా అయితే 20 లేదా 30 ఆపైనా అంటే జీవితఖైదు. అంతేగా. ఓ కేసులో ఉద్యోగికి దాదాపు 400 ఏళ్ల జైలు శిక్ష వ
Read Moreఅత్యాచారం కేసులో..నిందితుడికి పదేళ్ల జైలు
నల్గొండ అర్బన్, వెలుగు : మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఎస్పీ అపూర్వ రావు వి
Read Moreగంజాయి సాగు చేసిన ఇద్దరికి నాలుగేండ్ల జైలు శిక్ష
నిర్మల్, వెలుగు : గంజాయి సాగుచేసిన నిర్మల్ రూరల్ మండలానికి చెందిన ఇద్దరికి నాలుగేండ్ల జైలు శిక్ష తోపాటు, జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింద
Read Moreబీఆర్ఎస్ ఎంపీ కేశవరావు కుమారులపై బంజారాహిల్స్ లో కేసు
ఓ మహిళకు చెందిన స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణలతో బాధితుల ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు కుమారులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోద
Read Moreవివేకా హత్య కేసు.. ఎంపీ అవినాష్కు సీబీఐ కోర్టు సమన్లు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 14న కోర్టులో హాజరు కావాలన
Read Moreచెక్ బౌన్స్ కేసులో.. తొమ్మిదేండ్ల జైలు శిక్ష
తీర్పు వెలువరించిన మల్కాజిగిరి కోర్టు నేరేడ్మెట్, వెలుగు: చెక్బౌన్స్ కేసులో మూసారాంబాగ్కు చెందిన శ్రీహరి అనే వ్యక్తికి తొమ్మిదేండ్ల జైలు వి
Read More