Covid-19

చైనాలోని 23 నగరాల్లో లాక్డౌన్..కఠిన ఆంక్షలు

బీభత్సం సృష్టిస్తున్న ఓమిక్రాన్ బీఏ.2 మ్యుటేషన్ వైరస్ ఒక్క షాంఘై సిటీలోనే రోజుకు 20వేలకు పైగా కేసులు బాల్కనీల్లోకి వచ్చి కేకలు వేస్తున్న జనం

Read More

భారత్లో ప్రవేశించిన కరోనా కొత్త వేరియెంట్

ముంబై : కరోనా మహమ్మారి ఇప్పట్లో కనుమరుగయ్యే సూచనలు కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ 19 ఉద్ధృతి తగ్గుతుందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కొత్త వే

Read More

చైనాలో మళ్లీ కరోనా కల్లోలం

కరోనాకు పుట్టినిల్లైన చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఆ దేశంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చైనా ఫైనాన్షియల్ క్యాపిటల్ షాంఘై సిటీలోనూ కరోన

Read More

చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఆంక్షలు కఠినం

బీజింగ్ : కరోనా పుట్టినిల్లైన చైనాలో కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే చంగ్ చున్

Read More

నాలుగు నెలల్లో కరోనా ఫోర్త్ వేవ్ :ఐఐటీ కాన్పూర్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. థర్డ్ వేవ్ ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఐఐటీ కాన్పూర్ రీసెర్చర్లు మరో బాంబు పేల్

Read More

కార్బెవ్యాక్స్ వినియోగానికి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బయోలాజికల్–ఈ సంస్థ 12 నుంచి 18 ఏళ్ల పిల్లల కోసం మరో కరోనా టీకాను అభివృద్ది చేసింది. కార్బెవ్యాక్స్‌ పేరుతో

Read More

కరోనాను ఖతం చేసే షార్ప్​ నేచురైజర్‌

హైదరాబాద్, వెలుగు: షార్ప్‌‌‌‌ కార్పొరేషన్‌‌ (జపాన్‌‌)కు చెందిన షార్ప్‌‌ బిజినెస్‌‌ సిస్టమ్

Read More

కరోనా టెస్టులపై ఢిల్లీ ఎయిమ్స్ కీలక నిర్ణయం

దేశ రాజధాని ఢిల్లీలో రోజు వారీ కరోనా కేసులు భారీగా తగ్గుతుండడంతో ఢిల్లీ ఎయిమ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. చికిత్సల కోసం ఆస్పత్రిలో చేరేవాళ్లు, సర్జరీలు

Read More

సాధ్వి ప్రగ్యాకు కరోనా పాజిటివ్

లోక్ సభ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ కు చేసిన వైద్య పరీక్షల్లో  కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన బీజేపీ

Read More

లతా మంగేష్కర్ ఆరోగ్యంపై హెల్త్ మినిస్టర్ ప్రకటన

బాలీవుడ్ ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యంపై మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే కీలక ప్రకటన చేశారు. కరోనా బారినపడిన చికిత్స పొందుతున్న ఆమె ఆరో

Read More

రాష్ట్రంలో తగ్గిన కొవిడ్ కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో  నిన్నటితో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గత 24 గంటల్లో 95,355 మందికి టెస్టులు నిర్వహించగా.. 3590 మందికి పాజిటి

Read More

దక్షిణాదిలో కరోనా పరిస్థితులపై కేంద్ర మంత్రి సమీక్ష

ఢిల్లీ: తెలంగాణ, ఏపీ సహా 8 రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సమీక్ష నిర్వహించారు. టీకా పంపిణీలో పురోగతి, కరోనా కట్

Read More

విదేశాంగ మంత్రి జైశంకర్ కు కరోనా

న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో ఆయనకు కరోనా పాజిటి

Read More