Covid-19

క‌రోనాతో వ్య‌క్తి మృతి.. తోపుడు బండిపై అంత్య‌క్రియ‌ల‌కు త‌ర‌లింపు

కోవిడ్ -19 తో మరణించిన ఓ 40 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ స‌భ్యులు తోపుడు బండిపై అంత్య‌క్రియ‌ల‌కు త‌ర‌లించారు. మ‌హారాష్ట్ర‌లోని పూణెలో ఈ సంఘ‌ట‌న చోట

Read More

మే నాటికే దేశంలో 64 లక్షల మందికి  కరోనా

మే నాటికే  దేశంలో 64 లక్షల  మందికి  కరోనా సోకినట్లు అంచనా వేసింది  నేషనల్  సెరో సర్వే. అప్పటికీ  దేశంలో ఇంకా లాక్ డౌన్  కుడా ఎత్తేయలేదు. నేషనల్  సెరో

Read More

కరోనా నియంత్ర‌ణ‌కై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమ‌ల : ఏపీలో కరోనా విజృంభ‌ణ‌ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతు ఉంది. నగరాల నుంచి పల్లెల వరకు అన్ని చోట్లా కరోనా

Read More

దేశాల్లో ఆంక్ష‌లు ఎత్తివేత‌ను స‌మ‌ర్ధించిన డ‌బ్ల్యూహెచ్ ఓ..కానీ

కరోనా భయం వెంటాడుతున్నప్పటికీ అనేక దేశాలు క్రమంగా కరోనా ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. అయితే ఆంక్ష‌ల్ని ఎత్తివేయ‌డంపై డ‌బ్ల్యూహెచ్ ఓ డైరెక్టర్ జనరల్ టె

Read More

ఏపీలో కరోనా ఉద్ధృతి.. ప‌దివేల‌కు పైగా కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 10,621 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల

Read More

భ‌ద్ర‌తా వైఫ‌ల్యం వ‌ల్ల‌నే గాంధీ ఆసుప‌త్రిలో ఖైదీలు ప‌రారీ

హైద‌రాబాద్: మూడంచెల భద్రత ఉన్న సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నుండి ఖైదీలు పారిపోవడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. పారిపోయిన ఖైదీలు కరోనా రోగులు కావడంతో ప

Read More

క‌రోనా విల‌యం తాండవం : 23మంది ఎమ్మెల్యేల‌కు వైర‌స్

రాష్ట్రానికి చెందిన 23మంది ఎమ్మెల్యేల‌కు క‌రోనా సోకిన‌ట్లు సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ తెలిపారు. మ‌రో రెండు రోజుల్లో పంజాబ్ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కాన

Read More

ముఖ్యమంత్రికి క‌రోనా..త‌న‌ని క‌లిస్తే హోం ఐసోలేష‌న్ లోకి వెళ్లాల‌ని విజ్ఞ‌ప్తి

త‌న‌తో భేటీ అయిన ప్ర‌తీ ఒక్క‌రూ హోం ఐసోలేష‌న్ లో ఉండాలంటూ సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌త్తర్ విజ్ఞప్తి చేశారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ కు క‌రోనా సోకిం

Read More

శ‌వ‌పేటిక‌ల కోసం ఎగ‌బ‌డుతున్న ఔత్సాహికులు

క‌రోనా వైర‌స్ తో ఆందోళ‌న చెందుతున్న వారికోసం జ‌పాన్ కు చెందిన ఓ సంస్థ శ‌వ‌పేటిక‌ల్ని అరేంజ్ చేస్తుంది. క‌రోనా కార‌ణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల

Read More