Covid-19

30 సెకన్లలోనే రిపోర్ట్ వచ్చేలా కరోనా ర్యాపిట్ టెస్టు కిట్!

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో టెస్టులే కీలకం. వైరస్ బారినపడిన వారిని వేగంగా గుర్తిస్తే మరింత మందికి అంటుకోకుండా అడ్డుకోవచ్చు. కరోనా వైరస్ నిర్ధారణకు

Read More

క‌రోనా తో బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు మృతి

హైదరాబాద్: కోవిడ్-19 తో బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు మ‌ర‌ణించారు. కొన్నిరోజుల క్రితం కరోనా వైర‌స్ బారిన పడిన‌ అచ్యుతరావు మలక్‌పేటలోని ఒక ప్ర

Read More

తల్లి అంత్యక్రియలు చేసిన కొద్ది రోజులకే కరోనాతో ఐదుగురు కొడుకులు మృతి

ఒకే కుటుంబంలో ఆరుగురి ప్రాణాలను మింగేసింది కరోనా మహమ్మారి. 16 రోజుల గ్యాప్‌లో తల్లి సహా ఐదుగురు కొడుకులు ఈ వైరస్ బారినపడి ఒకరి తర్వాత మరొకరు మరణించారు

Read More

వాల్వ్ N-95 మాస్కులు కరోనా వ్యాప్తిని ఆపలేవ్: కేంద్ర ఆరోగ్య శాఖ

కరోనా రాకూడదని వాల్వ్‌ ఉన్న మాస్క్‌ వాడుతున్నారా? అయితే మీరు తప్పు చేస్తున్నట్లే లెక్క. ఇప్పటి వరకు వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా అడ్డుకునే రక్షణ

Read More

ముఖ్యమంత్రి సహాయ నిధికి మాజీ ఎమ్మెల్యే రూ.25 లక్షల విరాళం

హైద‌రాబాద్: కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా నిలిచేందుకు సంగారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ ముఖ్యమంత్ర

Read More

వరంగల్ మేయర్ దంపతులకు కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌లో సిబ్బంది

కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని వ‌ణికిస్తోంది. వైర‌స్ క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు చేప‌డుతున్నా… రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో పాజిటివ్ కేసుల

Read More

పుంజుకుంటున్న కరోనా రికవరీ రేటు: యాక్టివ్ కేసుల కన్నా 3 లక్షలు అధికం..

కరోనా వైరస్ బారినపడుతున్న పేషెంట్ల రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 10,38,716 మంది కరోనా బారినపడగా.. 26

Read More

క‌రోనా బాధితుల‌కు ప్లాస్మా దానం చేయాల‌ని సీపీ సూచ‌న‌

కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ కోరారు. శ‌నివారం ఆయ‌న మాట్లాడుతూ.. కరోనా సోకి రికవర

Read More