కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని వణికిస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా… రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. సామాన్యులు, సెలబ్రిటీలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా వరంగల్ మేయర్ దంపతులకు కరోనా వైరస్ సోకింది. మేయర్ గుండా ప్రకాశ్ సహా అతని భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన బంధువులు, సన్నిహితులు,గన్ మెన్ లు, అధికారులు క్వారంటైన్లో ఉన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, పలువురు కార్పొరేటర్లు క్వారంటైన్లో ఉన్నారు. గత పదిరోజులుగా మేయర్తో కలిసి తిరిగిన, సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు టెస్ట్లు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
వరంగల్ మేయర్ దంపతులకు కరోనా పాజిటివ్.. క్వారంటైన్లో సిబ్బంది
- తెలంగాణం
- July 19, 2020
లేటెస్ట్
- కాంగ్రెస్ లోకి ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
- T20 World Cup 2024: నాయకుడిగా శాంటో.. ప్రపంచ కప్కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
- Nagarjuna In Coolie: కూలీకి సపోర్ట్గా కింగ్.. ఇది కదా క్రేజీ కాంబో అంటే!
- త్వరలో AC ధరలు పెరుగుతాయట..ఎందుకో తెలుసా..?
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక .. బరిలో 52 మంది
- BCCI: భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ కావలెను.. అర్హతలివే
- దేశ సంపదను ప్రజలకు పంచుతాం: భట్టీ విక్రమార్క
- ప్రధాని మోదీపై పిటిషన్... తిరస్కరించిన సుప్రీంకోర్టు
- ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కంగనా రనౌత్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!