
COVID19
దేశంలో 4 వేలు దాటిన కరోనా బాధితులు : ఢిల్లీలో కొత్త కేసులు ఎక్కువ
దేశంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. చల్లగా ఇళ్లల్లోకి వచ్చి తిష్టవేస్తోంది. ఇప్పటికే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలకు చేరింది. వంద, రెండు
Read Moreఏపీలో కరోనా కలకలం.. కడప రిమ్స్లో పాజిటివ్ కేసు నమోదు..!
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కలకలం రేపుతోంది. గురువారం (మే 22) వైజాగ్లో తొలి కరోనా కేసు నమోదు కాగా.. తాజాగా కడపలోకి కొవిడ్ ఎంట్రీ ఇచ్చింది.
Read Moreఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన కరోనా.. విశాఖలో పాజిటివ్ కేసులు.. ఈ నిబంధనలు పాటించాల్సిందే..!
కరోనా డేంజర్ బెల్స్ మళ్లీ మోగుతున్నాయి. ఒక రెండేళ్ల పాటు జనజీవనాన్ని స్థంభింపజేసిన కోవిడ్-19 వైరస్ మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు
Read Moreపేదల ఆకలి తీరేదెన్నడు?
కొవిడ్19 మహమ్మారి విజృంభించక ముందు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒక చిన్నారి (35.6 కోట్లు) కడు పేదరికంలో కూరుకుపోయినట్టు &n
Read Moreకరోనా కొంప ముంచింది..మన ఆయుష్షు రెండేండ్లు తగ్గింది!
హెల్త్ సెక్టార్ లో పదేండ్లలో సాధించిన ఫలితాలు తారుమారైనయ్ అప్పుడే పుట్టిన పిల్లల ఆయుస్సు అంచనా కూడా తగ్గింది డబ్ల్యూహెచ్ఓ తాజా నివేదికలో
Read Moreబీ అలర్ట్: కరోనాకు యాంటీ బయాటిక్స్ వాడారా..ఇప్పుడు అసలుకే మోసం తెచ్చింది
కరోనా..ఆ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 68 దేశాల్లోని ప్రజలు మితిమీరిన యాంటీ బయాటిక్స్ మందులు తీసుకున్నారు. ముఖ్యంగా ఇండియాలో అయితే అధిక మోతాదులోని యాంటీ బయ
Read Moreకోవిడ్ పట్ల అలర్ట్గా ఉండాలి : కలెక్టర్ గౌతమ్
ఖమ్మం టౌన్, వెలుగు : కోవిడ్ పట్ల అలర్ట్గా ఉండాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల వైద్య
Read Moreదేశంలో కొత్తగా 1,300 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,300 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. ఈ స్థాయిలో కే
Read Moreప్రతి రోజూ 800 కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 126 రోజుల తర్వాత.. రోజువారీ కేసుల నమోదు ఎనిమిది వందలు (800) దాటటంతో.. అలర్ట్ ప్రకటించింది కేంద్
Read Moreఈ నెలాఖరులో అందుబాటులోకి నాసల్ వ్యాక్సిన్
ఈ నెల చివరి వారంలో నాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. నాసల్ టీకాను 18 ఏళ్లు నిండిన వారు బూస్టర్ డోస్ గా, అత్యవసర పరిస్థితుల్లో తీసుకునేందుకు డ్రగ్
Read Moreఇక నుంచి ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్
నేటి నుంచి మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. భారత్ బయోటెక్ తయారు చేసిన.. రెండు డ్రాపుల నాసల్ వ్యాక్సిన్కు కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతి ఇచ్చింది.
Read Moreచైనాలో కఠినంగా కరోనా ఆంక్షలు
ఫాక్స్కాన్ కంపెనీలో 20వేల మంది ఉద్యోగులకు వైరస్ అందరినీ లోపలే ఉంచేసిన యాజమాన్యం హాంకాంగ్: ‘జీరో కోవిడ్’ స్ట్రాటజీ పేరుతో చైనా ప
Read Moreపెరుగుతున్న గుండె పోటు మరణాలు.. కారణాలేంటి?
దేశంలో గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. చిన్నవయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పతున్నారు. ఏ
Read More