
Dairy farmers
మానవపాడులో కంటైనర్ లో తరలిస్తున్న 70 ఆవులు పట్టివేత
మానవపాడు,వెలుగు: కంటైనర్ లో అక్రమంగా తరలిస్తున్న 70 ఆవులను పుల్లూరు చెక్ పోస్ట్ టోల్ ప్లాజా దగ్గర మంగళవారం పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి
Read Moreభూంపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి నీళ్లిస్తాం : ఎమ్మెల్యే మదన్ మోహన్రావు
సదాశివనగర్, వెలుగు : ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి సాగునీరు అందించడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని, ఇటీవల మంత్రి ఉత్తమ్
Read Moreమదర్ డెయిరీ ఆస్తులు అమ్మాలని చూస్తే ఊరుకోం
మదర్ డెయిరీ మాజీ చైర్మన్ శ్రీకర్ రెడ్డి యాదగిరిగుట్ట, వెలుగు : మదర్ డెయిరీ ఆస్తులను అమ్మాలని చూస్తే ఊరుకోమని, పాడి రైతులను సంఘటితం చేసి మరోసార
Read Moreపాడి రైతులకు రూ.90 కోట్లు బాకీ ఉన్నం : ఎండీ చంద్రశేఖర్ రెడ్డి
విజయ డెయిరీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి ఉప్పునుంతల, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతులకు రూ.90 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని విజయ డెయిరీ ఎండీ
Read Moreకాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి :మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కిష్టయ్యపల్లిలో పరిశ్రమలు విడుదల చేసిన కాలుష్యం వల్ల గేదెలు మృతి చెందడంపై ఎమ్మెల్
Read Moreస్టార్టప్ : పశువుల కోసం..ఒక యాప్
గేదెలే ఆ కుటుంబానికి ఆధారం. కానీ.. ఆ ఆధారాన్ని అనుకోకుండా కోల్పోయారు. రాత్రికి రాత్రే తమకున్న తొమ్మిది గేదెలు అనారోగ్యంతో చనిపోయాయి. వాటి చావుకు కచ్చి
Read Moreపాల డబ్బుల కోసం రైతుల ఆందోళన
రేగోడ్, వెలుగు : రేగోడ్ మండల కేంద్రంలోని విజయ డైరీ ఆధ్వర్యంలో నడిచే పాలకేంద్రం వద్ద శుక్రవారంపాడి రైతులు ఆందోళన చేశారు. మూడు నెలలుగా పాలు డబ్బుల
Read Moreబిల్లులు చెల్లించాలని పాలు పారబోసి నిరసన
ఆమనగల్లు, వెలుగు : పెండింగ్లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలంటూ పాడి రైతులు శనివారం ఆందోళన నిర్వహించారు.
Read More50 రోజులుగా పాల బిల్లులు ఇయ్యలే
లాలాపేట విజయ డెయిరీలో పాడి రైతుల ఆందోళన సికింద్రాబాద్, వెలుగు : పెండింగ్ పాల బిల్లులు చెల్లించి, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్త
Read Moreపాడి రైతుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేయండి : వీర్లపల్లి శంకర్
షాద్ నగర్,వెలుగు : పాడి రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు. గురువారం రాష్ట్ర ప్రణ
Read Moreమూడ్రోజులుగా వెయ్యి లీటర్ల పాలు పారబోశాం.. విజయ డెయిరీ ముందు పాడి రైతుల ధర్నా
చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట, మద్దూరు మండలాల్లోని పాడి రైతులు సోమవారం చేర్యాలలోని విజయ డెయిరీ కేంద్రం ముందు పాల డబ్బాలతో ధర్నాకు దిగారు
Read Moreపాల ఇన్సెంటివ్ ఎప్పుడొస్తదో ?.. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో రూ. 4 కోట్లు పెండింగ్
2020 ఏప్రిల్ నుంచి నిధులివ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారైనా ఇన్సెంటివ్ విడు
Read Moreవిజయ డైరీ సిబ్బందిని గృహ నిర్బంధం చేసిన పాడి రైతులు
చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్దునూర్ గ్రామంలో చేర్యాల విజయ డైరీ పాల శీతలీకరణ కేంద్రం మేనేజర్, సూపర్వైజర్లను పాడి రైతులు గృహ
Read More